విధాత:దేశంలో ని230 కోట్ల మంది కోవిడ్ వారియర్స్ గా మారాలి.తిరుపతి వెంకన్న ఆశీస్సులు కోసం వచ్చాను.సమర్థవంతంగా పాలన అందిస్తున్న నరేంద్ర మోడీకి కి ఆశీస్సులు అందించాలి.మనలాంటి దేశంలో కరోనా అరికట్టేందుకు మాస్క్ లు ధరించాలి.పోలియో వచ్చిన తర్వాత20సంవత్సరాల తర్వాత వ్యాక్సిన్ వచ్చింది.కరోనా విషయంలో ప్రపంచ దేశాల తో పోటీ పడి వ్యాక్సిన్ సొంతం గాఅందించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి మరువలేనిది.ప్రపంచ దేశాలే నివ్వరపోయాయీ. వరుస బాంబు పేలుళ్లు తో అశాంతి అయితే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి […]
విధాత:దేశంలో ని230 కోట్ల మంది కోవిడ్ వారియర్స్ గా మారాలి.తిరుపతి వెంకన్న ఆశీస్సులు కోసం వచ్చాను.సమర్థవంతంగా పాలన అందిస్తున్న నరేంద్ర మోడీకి కి ఆశీస్సులు అందించాలి.మనలాంటి దేశంలో కరోనా అరికట్టేందుకు మాస్క్ లు ధరించాలి.పోలియో వచ్చిన తర్వాత20సంవత్సరాల తర్వాత వ్యాక్సిన్ వచ్చింది.కరోనా విషయంలో ప్రపంచ దేశాల తో పోటీ పడి వ్యాక్సిన్ సొంతం గాఅందించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి మరువలేనిది.ప్రపంచ దేశాలే నివ్వరపోయాయీ. వరుస బాంబు పేలుళ్లు తో అశాంతి అయితే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తరువాత మనకు ప్రశాంతత వచ్చింది.ఒక్క సైనికుడ్ని ఛంపితే పరదేశం ఇద్దరు చస్తారు.సర్జికల్ స్ట్రైక్ జరిగింది.ఇదే బిజెపి పాలన.
వాజపేయి ప్రభుత్వం లో సాగరమాల రోడ్లు వేయడం.సడక్ యోజన ద్వారా రోడ్లు.నరేంద్ర మోదీ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు.80 కోట్ల మంది కి ఆహార భద్రత ఇస్తోంది.కరోనా సందర్భంగా ఒక్కొక్క రికీ 5కిలోల బియ్యం ఉచితం గా బియ్యం ఇస్తున్నాం.లక్షల ఇళ్ళు రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇళ్ళు మంజూరు చేశారు.నరేంద్ర మోదీ నేతృత్వంలో అనేక చట్టాలు చేయడం జరిగింది.జమ్మూకాశ్మీర్ లో 75సంవత్సరాల గా అంబేద్కర్ రాజ్యాంగం అమలు కాలేదు.ఆర్టికల్370 రద్దు చేసి అంబేద్కర్ రాజ్యాంగం అమలకు వీలైంది నేను ఆశాఖలో ఉండడం అదృష్టం గా భావిస్తున్నాను.సామాజిక మార్పు కు నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకుని వస్తుంది.దేశంలో దళిత ఎంపీ లు,గిరిజన,బిసిలు ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్న పార్టీ బిజెపి.