విధాత: గుంటూరు జిల్లా,పల్నాడులో భారీ వర్షాలకు వరదలు పోటెత్తుతున్నాయి. వెల్దుర్తి మండలంలోని వాగులో ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. శ్రీరంపురం తండా, బోదలవీడు మధ్య ఉప్పలవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. శ్రీను అనే వ్యక్తి వాగు దాటేందుకు ప్రయత్నించడంతో వరద ఉధృతికి కొట్టుకుపోయి మృతి చెందాడు. రెండు రోజల క్రితం దాచేపల్లి మండలం, కేశానపల్లి వాగులో దుర్గి శ్రీనివాసరావు అనే వ్యక్తి గల్లంతయ్యాడు. అతని ఆచూకీ ఇప్పటికీ లభించలేదు.
పల్నాడులో పోటెత్తుతున్న వరదలు
<p>విధాత: గుంటూరు జిల్లా,పల్నాడులో భారీ వర్షాలకు వరదలు పోటెత్తుతున్నాయి. వెల్దుర్తి మండలంలోని వాగులో ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. శ్రీరంపురం తండా, బోదలవీడు మధ్య ఉప్పలవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. శ్రీను అనే వ్యక్తి వాగు దాటేందుకు ప్రయత్నించడంతో వరద ఉధృతికి కొట్టుకుపోయి మృతి చెందాడు. రెండు రోజల క్రితం దాచేపల్లి మండలం, కేశానపల్లి వాగులో దుర్గి శ్రీనివాసరావు అనే వ్యక్తి గల్లంతయ్యాడు. అతని ఆచూకీ ఇప్పటికీ లభించలేదు.</p>
Latest News

ప్రగతి అక్కా...పవర్ ఆఫ్ పవర్ లిఫ్టింగ్
స్పీకర్ గడ్డం ప్రసాద్ కు హరీష్ రావు ఘాటు లేఖ
పోయినసారి నన్ను గెలిపించారు.. ఈ సారి నా భార్యను గెలిపించండి
ఇండిగో నిర్వాకం..ఆరో రోజు విమానాల రద్దు
సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న విరాట్ కోహ్లీ
బిగ్ బాస్లో ఈ వారం ఊహించని ఎలిమినేషన్..
ప్రొఫెసర్ లైంగికదాడి.. గర్భం దాల్చిన బీఈడీ విద్యార్థిని
చలికాలంలో వేడి నీళ్లతో స్నానమా..? ఈ నష్టాలు తప్పవు..!
ఇంటర్నేషనల్ స్టేజ్లో మెరుపు మెరిపించిన నటి ప్రగతి
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. 23 మంది సజీవదహనం