విధాత: గుంటూరు జిల్లా,పల్నాడులో భారీ వర్షాలకు వరదలు పోటెత్తుతున్నాయి. వెల్దుర్తి మండలంలోని వాగులో ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. శ్రీరంపురం తండా, బోదలవీడు మధ్య ఉప్పలవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. శ్రీను అనే వ్యక్తి వాగు దాటేందుకు ప్రయత్నించడంతో వరద ఉధృతికి కొట్టుకుపోయి మృతి చెందాడు. రెండు రోజల క్రితం దాచేపల్లి మండలం, కేశానపల్లి వాగులో దుర్గి శ్రీనివాసరావు అనే వ్యక్తి గల్లంతయ్యాడు. అతని ఆచూకీ ఇప్పటికీ లభించలేదు.
పల్నాడులో పోటెత్తుతున్న వరదలు
<p>విధాత: గుంటూరు జిల్లా,పల్నాడులో భారీ వర్షాలకు వరదలు పోటెత్తుతున్నాయి. వెల్దుర్తి మండలంలోని వాగులో ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. శ్రీరంపురం తండా, బోదలవీడు మధ్య ఉప్పలవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. శ్రీను అనే వ్యక్తి వాగు దాటేందుకు ప్రయత్నించడంతో వరద ఉధృతికి కొట్టుకుపోయి మృతి చెందాడు. రెండు రోజల క్రితం దాచేపల్లి మండలం, కేశానపల్లి వాగులో దుర్గి శ్రీనివాసరావు అనే వ్యక్తి గల్లంతయ్యాడు. అతని ఆచూకీ ఇప్పటికీ లభించలేదు.</p>
Latest News

విజయ్ కి గవర్నర్ మరోసారి షాక్... ప్రభుత్వ ఏర్పాటుకు నిరాకరణ.!
సాధారణ ట్రాఫిక్ లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్
రేవంత్ రెడ్డి పాలన ఢిల్లీకి నజరానా.. రైతులకేమో జరిమానా: హరీశ్ రావు
కరీంనగర్ లో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ..తీవ్ర ఉద్రిక్తత
ఎంఎస్ రాజు ‘అగధ’ టీజర్తో సెన్సేషన్..
దిగొచ్చిన గవర్నర్.. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ కి గ్రీన్ సిగ్నల్
ఏపీకి ఎవరు వస్తున్నారో తెలుసా..? : మంత్రి లోకేశ్ పోస్టు వైరల్
తమిళనాడులో మారుతున్న పరిణామాలు..మరోసారి గవర్నర్ వద్దకు విజయ్
పెరిగిన బంగారం, స్థిరంగా వెండి ధరలు
‘పుష్ప’ స్ట్రాటజీనే ఫాలో అవుతున్న బన్నీ?