విధాత: గుంటూరు జిల్లా,పల్నాడులో భారీ వర్షాలకు వరదలు పోటెత్తుతున్నాయి. వెల్దుర్తి మండలంలోని వాగులో ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. శ్రీరంపురం తండా, బోదలవీడు మధ్య ఉప్పలవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. శ్రీను అనే వ్యక్తి వాగు దాటేందుకు ప్రయత్నించడంతో వరద ఉధృతికి కొట్టుకుపోయి మృతి చెందాడు. రెండు రోజల క్రితం దాచేపల్లి మండలం, కేశానపల్లి వాగులో దుర్గి శ్రీనివాసరావు అనే వ్యక్తి గల్లంతయ్యాడు. అతని ఆచూకీ ఇప్పటికీ లభించలేదు.
పల్నాడులో పోటెత్తుతున్న వరదలు
<p>విధాత: గుంటూరు జిల్లా,పల్నాడులో భారీ వర్షాలకు వరదలు పోటెత్తుతున్నాయి. వెల్దుర్తి మండలంలోని వాగులో ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. శ్రీరంపురం తండా, బోదలవీడు మధ్య ఉప్పలవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. శ్రీను అనే వ్యక్తి వాగు దాటేందుకు ప్రయత్నించడంతో వరద ఉధృతికి కొట్టుకుపోయి మృతి చెందాడు. రెండు రోజల క్రితం దాచేపల్లి మండలం, కేశానపల్లి వాగులో దుర్గి శ్రీనివాసరావు అనే వ్యక్తి గల్లంతయ్యాడు. అతని ఆచూకీ ఇప్పటికీ లభించలేదు.</p>
Latest News

విజయ్–త్రిష పెళ్లి పుకార్లు మళ్లీ హాట్ టాపిక్..
రేణు దేశాయ్పై అసభ్యకర కామెంట్లు..
మంచు కొండలు, తులిప్ పూల అందాలు చూడాలనుకుంటున్నారా.. హైదరాబాద్ నుంచి కాశ్మీర్కు ఐఆర్సీటీసీ స్పెషల్ ట్రావెల్ ప్యాకేజీ!
నిరుద్యోగ ఎస్సీ యువతకు సువర్ణావకాశం.. సబ్సిడీపై ఈవీ వాహనాలు
తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. డిగ్రీ, పీజీలో కొత్త కోర్సులు
హైదరాబాద్లో అర్ధరాత్రి దంచికొట్టిన వాన
ఉగాది తర్వాత ఈ రాశి వారికి కనక వర్షమే..!
బుధవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి జీవిత భాగస్వామితో మనస్పర్థలు..!
3.2 సెకన్లలోనే 100కి.మీ. స్పీడ్.. బీఎండబ్ల్యూ నుంచి వస్తున్న ఈ బైక్ ధర తెలిస్తే కళ్లు బైర్లుగమ్ముతాయి!
15వేల లోపే బెస్ట్ స్మార్ట్ఫోన్.. భారీ బ్యాటరీ, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ !