విధాత: విజయవాడ కృష్ణా నదిలో ఈతకు వెళ్లిన 4 విద్యార్థుల్లో ఒకరు మృతి చెందారు.బస్టాండ్ సమీపంలోని కృష్ణవేణిఘాట్ లో సరదాగా ఆదివారం సాయంత్రం ఈతకు వెళ్లిన 4 గురు విద్యార్థులల్లో ఒకరు గల్లంతవ్వగా ఈరోజు గాలింపు చేపట్టగా బయటపడ్డ మృతదేహం.మృతుడు స్థానిక పూర్ణనందంపేటకు చెందిన మైనర్ బాలుడు సన్నీగా గుర్తించారు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న కృష్ణలంక పోలీసులు.
ఈత సరదా నిండు ప్రాణం బలితీసుకుంది
<p>విధాత: విజయవాడ కృష్ణా నదిలో ఈతకు వెళ్లిన 4 విద్యార్థుల్లో ఒకరు మృతి చెందారు.బస్టాండ్ సమీపంలోని కృష్ణవేణిఘాట్ లో సరదాగా ఆదివారం సాయంత్రం ఈతకు వెళ్లిన 4 గురు విద్యార్థులల్లో ఒకరు గల్లంతవ్వగా ఈరోజు గాలింపు చేపట్టగా బయటపడ్డ మృతదేహం.మృతుడు స్థానిక పూర్ణనందంపేటకు చెందిన మైనర్ బాలుడు సన్నీగా గుర్తించారు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న కృష్ణలంక పోలీసులు.</p>
Latest News

సక్సెస్తో దూసుకుపోతున్న మీనాక్షి చౌదరీ.
వార్తలు అడిగి రాయండి: సీఎం రేవంత్ రెడ్డి
హీరోయిన్ ఎంగిలి తాగమన్న డైరెక్టర్..
భారత్ నాకు ఇల్లు..వివాదస్పద వ్యాఖ్యలపై రెహమాన్ వివరణ
మేడారంపై అడుగడుగునా పోలీసుల డేగకళ్ళ నిఘా
ఎవరి ప్రయోజనాల కోసమో నాపై కట్టుకథలు సరికాదు : డిప్యూటీ సీఎం భట్టి ఫైర్
మొసలి పట్టుకు అడవి దున్న హంఫట్
ఆఫ్రికా దక్షిణ దేశాల్లో ప్రకృతి విలయతాండవం..వందలాది మంది మృతి
వరల్డ్ వండర్ ..అస్సామ్ లో 10వేల మంది డాన్స్ ప్రదర్శన
చిచ్చు రేపిన కీర్తి భట్ కామెంట్స్ ..