విధాత: విజయవాడ కృష్ణా నదిలో ఈతకు వెళ్లిన 4 విద్యార్థుల్లో ఒకరు మృతి చెందారు.బస్టాండ్ సమీపంలోని కృష్ణవేణిఘాట్ లో సరదాగా ఆదివారం సాయంత్రం ఈతకు వెళ్లిన 4 గురు విద్యార్థులల్లో ఒకరు గల్లంతవ్వగా ఈరోజు గాలింపు చేపట్టగా బయటపడ్డ మృతదేహం.మృతుడు స్థానిక పూర్ణనందంపేటకు చెందిన మైనర్ బాలుడు సన్నీగా గుర్తించారు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న కృష్ణలంక పోలీసులు.
ఈత సరదా నిండు ప్రాణం బలితీసుకుంది
<p>విధాత: విజయవాడ కృష్ణా నదిలో ఈతకు వెళ్లిన 4 విద్యార్థుల్లో ఒకరు మృతి చెందారు.బస్టాండ్ సమీపంలోని కృష్ణవేణిఘాట్ లో సరదాగా ఆదివారం సాయంత్రం ఈతకు వెళ్లిన 4 గురు విద్యార్థులల్లో ఒకరు గల్లంతవ్వగా ఈరోజు గాలింపు చేపట్టగా బయటపడ్డ మృతదేహం.మృతుడు స్థానిక పూర్ణనందంపేటకు చెందిన మైనర్ బాలుడు సన్నీగా గుర్తించారు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న కృష్ణలంక పోలీసులు.</p>
Latest News

వంట గ్యాస్ కొరత.. మరో 48 గంటల్లో హైదరాబాద్లో హోటల్స్ బంద్..!
నపుంసకుడని తెలిసి కూడా పెళ్లి చేశారు.. ఓ నవ వధువు ఆవేదన ఇదీ..
నెట్టింట హాట్ టాపిక్గా మారిన విజయ్–త్రిష రిలేషన్..
హైదరాబాద్ నుంచి అండమాన్ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలివే!
బుధవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి అనుకోని ధన సంపద..!
రైతులకు గుడ్న్యూస్.. మార్చి 13న ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు!
వరంగల్ సమగ్రాభివృద్దికి ప్రత్యేక చర్యలు : మంత్రి పొంగులేటి
‘గ్యాస్’ హాలిడేస్ : హోటళ్లు, హాస్టళ్లు మూతపడతాయా?
ఒప్పో నుంచి కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోంది.. 200 మెగాపిక్సెల్ కెమెరా, భారీ బ్యాటరీ సహా అదిరిపోయే ఫీచర్లు!
రోబో కుక్కతో వాకింగ్కు వెళ్లిన రోబో.. వైరల్ వీడియో చూసి నెటిజన్లు షాక్!