విధాత: విజయవాడ కృష్ణా నదిలో ఈతకు వెళ్లిన 4 విద్యార్థుల్లో ఒకరు మృతి చెందారు.బస్టాండ్ సమీపంలోని కృష్ణవేణిఘాట్ లో సరదాగా ఆదివారం సాయంత్రం ఈతకు వెళ్లిన 4 గురు విద్యార్థులల్లో ఒకరు గల్లంతవ్వగా ఈరోజు గాలింపు చేపట్టగా బయటపడ్డ మృతదేహం.మృతుడు స్థానిక పూర్ణనందంపేటకు చెందిన మైనర్ బాలుడు సన్నీగా గుర్తించారు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న కృష్ణలంక పోలీసులు.
ఈత సరదా నిండు ప్రాణం బలితీసుకుంది
<p>విధాత: విజయవాడ కృష్ణా నదిలో ఈతకు వెళ్లిన 4 విద్యార్థుల్లో ఒకరు మృతి చెందారు.బస్టాండ్ సమీపంలోని కృష్ణవేణిఘాట్ లో సరదాగా ఆదివారం సాయంత్రం ఈతకు వెళ్లిన 4 గురు విద్యార్థులల్లో ఒకరు గల్లంతవ్వగా ఈరోజు గాలింపు చేపట్టగా బయటపడ్డ మృతదేహం.మృతుడు స్థానిక పూర్ణనందంపేటకు చెందిన మైనర్ బాలుడు సన్నీగా గుర్తించారు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న కృష్ణలంక పోలీసులు.</p>
Latest News

మొబైల్ను తెగ స్క్రోల్ చేయాలని మీకెందుకు అనిపిస్తుంటుంది? ఏమిటా రహస్యం?
హిందూ మహాసముద్రం అడుగున తిమింగలాల శ్మశానం రహస్యాలు…
మెట్రో విస్తరణకు అడ్డంకి కిషన్ రెడ్డినే : సీఎం రేవంత్ రెడ్డి
అమెరికాలో విమాన ప్రమాదం.. 12 మంది దుర్మరణం
షోరూం ముందే ఆగిపోయిన రూ.25 లక్షల కారు
సింగరేణి రూ.1,600కోట్ల బంగారం ఏమైనట్లు..?
కాక్రోచ్ పార్టీపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ లో మళ్లీ సర్కారీ భూముల వేలం..!
ఆ ధాన్యం పండించకండి..మేం కొనం: రైస్ మిల్లర్స్
పైపైకి.. బంగారం, వెండి ధరలు