విధాత: కొండపల్లి మైనింగ్ పై టీడీపీ నేత వర్ల రామయ్య రాసిన లేఖపై.. ఎన్హెచ్ఆర్సీ (జాతీయ మానవహక్కుల కమిషన్) స్పందించింది.కొండపల్లి మైనింగ్ వ్యవహారంలో వర్ల రాసిన లేఖపై విచారణకు ఆదేశించింది. వర్ల ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారికి స్పష్టం చేసింది. చేపట్టిన చర్యలపై 8 వారాల్లోగా ఫిర్యాదుదారుకు చెప్పాలని లా రిజిస్ట్రార్కు సూచించింది.