విధాత:లాటరీ పేరుతో యువతిని ట్రాప్ చేసిన కేటుగాళ్లు ఐదు లక్షల పైగా కాజేశారు.పాతబస్తీ బడా బజార్ కి చెందిన ముంతాజ్ బేగం కు ఇటీవల ఓ గుర్తు తెలియని నంబర్ నుండి కాల్ వచ్చింది.ఇటీవల మీరు చేసిన షాపింగ్ లో రిజిస్టర్ అయిన మీ ఫోన్ నెంబర్ కు పెద్ద మొత్తంలో లాటరీ వచ్చిందని, ముందుగా లాటరీ గిఫ్ట్ టాక్స్ 30 శాతం చెల్లించాల్సి ఉంటుందని నమ్మబలికారు.తాము ఒక అకౌంట్ నెంబర్ పంపిస్తున్నా మనీ, 5 లక్షల 25000 ట్రాన్స్ఫర్ చేయాలని సూచించారు.వారి మాటలు నమ్మిన ముంతాజ్ బేగం వారు అడిగిన మొత్తాన్ని అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేసింది. ఆ తర్వాత కాల్ వచ్చిన నెంబర్ కు ప్రయత్నించగా స్విచ్ ఆఫ్ వచ్చింది.మోసపోయానని గ్రహించిన ముంతాజ్ సిటీ సైబర్ క్రైమ్స్ లో బుధవారం ఫిర్యాదు చేసింది.
లాటరీ పేరుతో యువతిని ట్రాప్ చేసిన కేటుగాళ్లు
<p>విధాత:లాటరీ పేరుతో యువతిని ట్రాప్ చేసిన కేటుగాళ్లు ఐదు లక్షల పైగా కాజేశారు.పాతబస్తీ బడా బజార్ కి చెందిన ముంతాజ్ బేగం కు ఇటీవల ఓ గుర్తు తెలియని నంబర్ నుండి కాల్ వచ్చింది.ఇటీవల మీరు చేసిన షాపింగ్ లో రిజిస్టర్ అయిన మీ ఫోన్ నెంబర్ కు పెద్ద మొత్తంలో లాటరీ వచ్చిందని, ముందుగా లాటరీ గిఫ్ట్ టాక్స్ 30 శాతం చెల్లించాల్సి ఉంటుందని నమ్మబలికారు.తాము ఒక అకౌంట్ నెంబర్ పంపిస్తున్నా మనీ, 5 లక్షల […]</p>
Latest News

ఏపీలో 10,060 పోస్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
కొండా సుస్మిత లైన్ దాటారు: మల్లు రవి
దేశంలో పడిపోయిన ఇళ్ల విక్రయాలు.. హైదరాబాద్లో వృద్ధి !
మంతి కొండా సురేఖపై మంత్రి అడ్లూరి ఫైర్
22ఏ ముసుగులో ప్రజల ఆస్తుల కబ్జా : హరీశ్ రావు
ఢిల్లీలో మేఘారెడ్డి..గాంధీ భవన్ లో చిన్నారెడ్డి!
గచ్చిబౌలిలో కుప్పకూలిన ఏడంతస్తుల భవనం..ఇద్దరు మృతి
‘సుప్రీం’ స్పీడ్.. ఒక్క రోజునే 400 కేసుల పరిష్కారం!
విప్స్ వాలెట్ కేసులు తేలేదెప్పుడు?..తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో బాధితులు!
కొండా’ ధీమా వెనుక శక్తులు ఏవరు?