విధాత:కృష్ణాజిల్లా కంచికచర్ల పట్టణంలో వసంత కాలనీకి చెందిన యర్రగర్ల సుప్రజ (14 ) 9వ తరగతి చదువుతుంది కరోనా ప్రభావం వల్ల ఆన్లైన్ క్లాసులు అధికంగా జరగటంతో సెల్ ఫోన్ కి బానిసైంది సుప్రజా ఈ క్రమంలో ఆమె తల్లి చీటికీ మాటికీ సెల్ ఫోన్ చూస్తావ్ ఏంటి అని మందలించడంతో మనస్తాపానికి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్ని తో ఫ్యాన్ కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్లుగా ఎస్సై లక్ష్మీ తెలిపారు తల్లిదండ్రులకు ముఖ్య విజ్ఞప్తి పిల్లలకు సెల్ ఫోన్ లు ద్వారా ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు కనుక తల్లిదండ్రులు దగ్గరుండి సెల్ఫోన్లలో ఆన్లైన్ క్లాసులు తో పాటు చెడు వ్యసనాలకు బానిస అయ్యే చిత్రాలు చూస్తున్నారా అనే విషయాన్ని గమనించగలరు అంటూ si2 లక్ష్మి విజ్ఞప్తి చేశారు.
సెల్ కు బానిసైన కూతురు మందలించిన తల్లి.. ఉరి వేసుకొని ఆత్మహత్య
<p>విధాత:కృష్ణాజిల్లా కంచికచర్ల పట్టణంలో వసంత కాలనీకి చెందిన యర్రగర్ల సుప్రజ (14 ) 9వ తరగతి చదువుతుంది కరోనా ప్రభావం వల్ల ఆన్లైన్ క్లాసులు అధికంగా జరగటంతో సెల్ ఫోన్ కి బానిసైంది సుప్రజా ఈ క్రమంలో ఆమె తల్లి చీటికీ మాటికీ సెల్ ఫోన్ చూస్తావ్ ఏంటి అని మందలించడంతో మనస్తాపానికి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్ని తో ఫ్యాన్ కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్లుగా ఎస్సై లక్ష్మీ తెలిపారు […]</p>
Latest News

‘డిజిటల్ ట్విన్ సిటీ’గా హైదరాబాద్
హైదరాబాద్ లో మరో కొత్త ఎలివేటెడ్ కారిడార్ !
పాఠశాలల పరిధిలో ఆ డ్రింక్స్ నిషేధం : మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం
ఈ-రిక్షా డ్రైవర్లకు కేంద్రం భారీ ఊరట..చైనా యాప్ లపై వేటు!
తెలంగాణ టూరిజం శాఖ కొత్త టూర్ ప్యాకేజీ…చూసేయండి !
స్టీల్ ప్లాంట్ తో రాయలసీమకు నవశకం : సీఎం చంద్రబాబు
రాష్ట్రం పరువు కోసం అప్పులు తగ్గించి చెప్పాం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
అప్పులపై మంత్రి జూపల్లి వర్సెస్ హరీశ్ రావు ఫైట్
రాచనాగు ఎదురొస్తే… గుండె ఆగిపోయినట్లే!
ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర..తొలి రోజు భారీ వర్షం