విధాత:కృష్ణాజిల్లా కంచికచర్ల పట్టణంలో వసంత కాలనీకి చెందిన యర్రగర్ల సుప్రజ (14 ) 9వ తరగతి చదువుతుంది కరోనా ప్రభావం వల్ల ఆన్లైన్ క్లాసులు అధికంగా జరగటంతో సెల్ ఫోన్ కి బానిసైంది సుప్రజా ఈ క్రమంలో ఆమె తల్లి చీటికీ మాటికీ సెల్ ఫోన్ చూస్తావ్ ఏంటి అని మందలించడంతో మనస్తాపానికి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్ని తో ఫ్యాన్ కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్లుగా ఎస్సై లక్ష్మీ తెలిపారు తల్లిదండ్రులకు ముఖ్య విజ్ఞప్తి పిల్లలకు సెల్ ఫోన్ లు ద్వారా ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు కనుక తల్లిదండ్రులు దగ్గరుండి సెల్ఫోన్లలో ఆన్లైన్ క్లాసులు తో పాటు చెడు వ్యసనాలకు బానిస అయ్యే చిత్రాలు చూస్తున్నారా అనే విషయాన్ని గమనించగలరు అంటూ si2 లక్ష్మి విజ్ఞప్తి చేశారు.
సెల్ కు బానిసైన కూతురు మందలించిన తల్లి.. ఉరి వేసుకొని ఆత్మహత్య
<p>విధాత:కృష్ణాజిల్లా కంచికచర్ల పట్టణంలో వసంత కాలనీకి చెందిన యర్రగర్ల సుప్రజ (14 ) 9వ తరగతి చదువుతుంది కరోనా ప్రభావం వల్ల ఆన్లైన్ క్లాసులు అధికంగా జరగటంతో సెల్ ఫోన్ కి బానిసైంది సుప్రజా ఈ క్రమంలో ఆమె తల్లి చీటికీ మాటికీ సెల్ ఫోన్ చూస్తావ్ ఏంటి అని మందలించడంతో మనస్తాపానికి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్ని తో ఫ్యాన్ కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్లుగా ఎస్సై లక్ష్మీ తెలిపారు […]</p>
Latest News

ఫిబ్రవరి 15 నుంచి పాస్పోర్ట్ జారీలో మార్పులు
షాకింగ్.. పిల్లలు పరీక్ష రాస్తుంటే.. తల్లిదండ్రులు చిట్టీలు అందించారు
ఎగ్జిట్ పోల్స్ : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్దే పైచేయి!
రాష్ట్ర ఖనాజాకు భారంగా మారిన వడ్డీ చెల్లింపులు.. తీరు మార్చుకోని పాలకులు
ఆ రోడ్డుపై వాహనం వెళ్తే సంగీతం వినిపిస్తుంది.. దేశంలోనే తొలి మ్యూజికల్ రోడ్డు.. ఎక్కడుందో తెలుసా..?
Excel sheet | క్లారిటీ అంటే ఇది భయ్యా.. తన పెళ్లి సంబంధాలపై ఎక్సెల్ షీట్ ప్రిపేర్ చేసిన డేటా అనలిస్ట్
జూబ్లీహిల్స్లో రూ. 1003 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా
ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద మూడు ఫ్లైవోవర్లు.. ఐటీ కారిడార్కు బిగ్ రిలీఫ్
12-2-2026న భారత్ బంద్.. సమ్మెలోకి 30 కోట్ల మంది,,,
కొత్త కార్పొరేషన్లకు సర్కిళ్ల పంపకం పూర్తి చేసిన ప్రభుత్వం : సవరించిన జాబితా ఇదే..!