విధాత:కృష్ణాజిల్లా కంచికచర్ల పట్టణంలో వసంత కాలనీకి చెందిన యర్రగర్ల సుప్రజ (14 ) 9వ తరగతి చదువుతుంది కరోనా ప్రభావం వల్ల ఆన్లైన్ క్లాసులు అధికంగా జరగటంతో సెల్ ఫోన్ కి బానిసైంది సుప్రజా ఈ క్రమంలో ఆమె తల్లి చీటికీ మాటికీ సెల్ ఫోన్ చూస్తావ్ ఏంటి అని మందలించడంతో మనస్తాపానికి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్ని తో ఫ్యాన్ కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్లుగా ఎస్సై లక్ష్మీ తెలిపారు తల్లిదండ్రులకు ముఖ్య విజ్ఞప్తి పిల్లలకు సెల్ ఫోన్ లు ద్వారా ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు కనుక తల్లిదండ్రులు దగ్గరుండి సెల్ఫోన్లలో ఆన్లైన్ క్లాసులు తో పాటు చెడు వ్యసనాలకు బానిస అయ్యే చిత్రాలు చూస్తున్నారా అనే విషయాన్ని గమనించగలరు అంటూ si2 లక్ష్మి విజ్ఞప్తి చేశారు.
సెల్ కు బానిసైన కూతురు మందలించిన తల్లి.. ఉరి వేసుకొని ఆత్మహత్య
<p>విధాత:కృష్ణాజిల్లా కంచికచర్ల పట్టణంలో వసంత కాలనీకి చెందిన యర్రగర్ల సుప్రజ (14 ) 9వ తరగతి చదువుతుంది కరోనా ప్రభావం వల్ల ఆన్లైన్ క్లాసులు అధికంగా జరగటంతో సెల్ ఫోన్ కి బానిసైంది సుప్రజా ఈ క్రమంలో ఆమె తల్లి చీటికీ మాటికీ సెల్ ఫోన్ చూస్తావ్ ఏంటి అని మందలించడంతో మనస్తాపానికి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్ని తో ఫ్యాన్ కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్లుగా ఎస్సై లక్ష్మీ తెలిపారు […]</p>
Latest News

దీన స్థితిలో ప్రముఖ టాలీవుడ్ నటి ..
రాష్ట్రాన్ని వణికిస్తున్న చలి.. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి..!
2026లో ఈ నాలుగు రాశుల వారికి పెళ్లి ఖాయం..! మరి మీ రాశి ఉందా..?
శనివారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి నూతన గృహ, వాహన యోగాలున్నాయి..!
వనదేవతల జాతర మేడారంలో అభివృద్ధి తోరణం
వరంగల్ కాంగ్రెస్ ‘తూర్పులో మార్పు’ రాజకీయం!
భారత్తో కలిసి ట్రంప్ ఐదు దేశాల కొత్త ‘కూటమి’!
‘మెస్సీ vs మేస్త్రీ’ ఫుట్బాల్ మ్యాచ్ కోసం రూ.100 కోట్లు: దాసోజు ఫైర్
వ్యవసాయ సంక్షోభ నివారణకు అదే మార్గం!
ఇకపై సినిమా టికెట్ ధరలు పెంచేదే లేదు: మంత్రి కోమటిరెడ్డి