విధాత:బ్యాంకులో నగదు డిపాజిట్ చేసేందుకు కొత్తపేట ఎస్బిఐ కి వెళ్లిన ఈటి కాలనీకి చెందిన నీలా అనిత.తాను బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ అని, నగదు తాను డిపాజిట్ చేస్తానంటూ నమ్మించి లక్ష రూపాయల నగదు అపహరించిన గుర్తు తెలియని దుండగుడు.నగదు డిపాజిట్ కాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించి బ్యాంకుకు వెళ్లి ఫిర్యాదు చేసిన మహిళ.సీసీ ఫుటేజీని పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించిన బ్యాంకు అధికారులు.బ్యాంకు అధికారులు సూచనలతో వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత మహిళ.
గుంటూరు జిల్లాలో బ్యాంకు ఉద్యోగి పేరిట మహిళకు టోకరా
<p>విధాత:బ్యాంకులో నగదు డిపాజిట్ చేసేందుకు కొత్తపేట ఎస్బిఐ కి వెళ్లిన ఈటి కాలనీకి చెందిన నీలా అనిత.తాను బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ అని, నగదు తాను డిపాజిట్ చేస్తానంటూ నమ్మించి లక్ష రూపాయల నగదు అపహరించిన గుర్తు తెలియని దుండగుడు.నగదు డిపాజిట్ కాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించి బ్యాంకుకు వెళ్లి ఫిర్యాదు చేసిన మహిళ.సీసీ ఫుటేజీని పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించిన బ్యాంకు అధికారులు.బ్యాంకు అధికారులు సూచనలతో వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత మహిళ.</p>
Latest News

జీవన్ రెడ్డి పార్టీ మార్పు వరమా? శాపమా? రాష్ట్ర రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చ
ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే 34 గంటలు ఫోన్ మాట్లాడొచ్చు.. రియల్మీ నుంచి సరికొత్త 5జీ మొబైల్!
దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యంతో ఆడుకుంటే తీవ్ర తిరుగుబాటు.. కేంద్రానికి కేటీఆర్ హెచ్చరిక
వ్యవసాయ మార్కెటింగ్ సమస్యలపై రాష్ట్ర స్థాయి వర్క్షాప్ విజయవంతం
అనుకున్నంతా అయింది : ఏప్రిల్ 30 నుండి.. జూన్కు 'పెద్ది'
బీజీపీకి లాభం.. ప్రతిపక్షాలకు నష్టం.. : పెరిగే సీట్లపై యోగేంద్రయాదవ్ విశ్లేషణ
మహిళా రిజర్వేషన్లకు సై..డీలిమిటేషన్ కు నో : ఖర్గే ప్రకటన
నీటి భద్రత కోసం జలధార యాక్షన్ ప్లాన్ : సీఎం చంద్రబాబు
సీట్ల పెంపుతో దక్షిణాది రాష్టాల వాట పదిలం : ఎంపీ లక్ష్మణ్
దక్షిణాదిపై డీలిమిటేషన్ బాంబు.. మహిళా రిజర్వేషన్ ముసుగులో కేంద్రం అత్యుత్సాహం