విధాత:ఆగస్ట్ 15న పవన్ కల్యాణ్ తన అభిమానులకు, ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. ఆయన హీరోగా మలయాళ హిట్ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియమ్’కు రీమేక్గా రూపొందుతున్న చిత్రం టైటిల్, ఫస్ట్ గ్లిమ్స్ను ఆగస్ట్ 15 ఉదయం 9.45 గంటలకు విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ‘‘టైటిల్, ఫస్ట్ గిమ్స్తో పవన్ స్ట్రామ్ రాబోతుంది. ఈసారి మామూలుగా ఉండదు మరి, పూనకాలే’’ అని నాగవంశీ ట్వీట్ చేశారు. పవన్కల్యాణ్, రానా దగ్గుబాటి, నిత్యామీనన్, ఐశ్వర్యారాజేశ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్, సంభాషణలు,స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.
Latest News
చుడిదార్తో వచ్చిందని.. ప్రధానోపాధ్యాయురాలిని గేటు వద్దే అడ్డుకున్న స్కూల్ మేనేజర్
90 ఏళ్ల వయసులోనూ.. లోకల్ ట్రైన్లో బ్రేస్లెట్స్ అమ్ముతున్న బామ్మ.. నెటిజన్లు ఫిదా
దేశంలో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలేంటి?
ఓటీటీలోకి ‘ది రాజా సాబ్’ ఎంట్రీకి కౌంట్డౌన్ ...
ప్రకాశ్ రాజ్ – శ్రీహరి మధ్య బంధం ఏమిటి ..
కరెంటు కనెక్షన్ తీసుకోవడం ఇప్పుడు మరింత ఈజీ
ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న సీఎం : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్
మేడారంలో లైంగిక దాడి ఆరోపణలు..జాతీయ మహిళా కమిషన్ సీరియస్
ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేత హతం !
తెలంగాణ డీజీపీ శివధర్ నియామకానికి లైన్ క్లియర్