విధాత:ఆగస్ట్ 15న పవన్ కల్యాణ్ తన అభిమానులకు, ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. ఆయన హీరోగా మలయాళ హిట్ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియమ్’కు రీమేక్గా రూపొందుతున్న చిత్రం టైటిల్, ఫస్ట్ గ్లిమ్స్ను ఆగస్ట్ 15 ఉదయం 9.45 గంటలకు విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ‘‘టైటిల్, ఫస్ట్ గిమ్స్తో పవన్ స్ట్రామ్ రాబోతుంది. ఈసారి మామూలుగా ఉండదు మరి, పూనకాలే’’ అని నాగవంశీ ట్వీట్ చేశారు. పవన్కల్యాణ్, రానా దగ్గుబాటి, నిత్యామీనన్, ఐశ్వర్యారాజేశ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్, సంభాషణలు,స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.
Latest News
పశ్చిమ బెంగాల్ లో కొలువుతీరిన బీజేపీ తొలి సర్కార్
విజయ్ కి దొరికిన మెజార్టీ... గవర్నర్ తో భేటీ
అభిమానుల మధ్య ఘనంగా విజయ్ దేవరకొండ బర్త్డే సెలబ్రేషన్స్..
ఫిఫా 2026 ఓపెనింగ్ సెర్మనీలో నోరా ఫతేహి సందడి..
అషు రెడ్డి ఎంగేజ్మెంట్ ట్విస్ట్..
తాజా ఎన్నికల్లో 104 మంది ముస్లిం ఎమ్మెల్యేలు ఎన్నిక
బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు? 5 కోట్ల డిమాండ్ చేశారంటూ సాయి భగీరథ్ ఎదురు కేసు..
“విజయ్-త్రిష పెళ్లి చేసుకోవాలి”..
హైదరాబాద్లో డ్రోన్ల ఎగురవేతపై నిషేధం.. ఎందుకో తెలుసా..?
కేసుల మధ్య అషూ రెడ్డి షాకింగ్ ట్విస్ట్..