విధాత:ప్రముఖ దర్శకులు మణిరత్నం తెరకెక్కిస్తున్న తాజా పీరియాడికల్ ఫిల్మ్ ‘పొన్నియిన్ సెల్వన్’. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ పతాకాలపై సుభాస్కరన్, మణిరత్నం నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రెండు భాగాలుగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
మొదటి భాగాన్ని వచ్చే ఏడాది విడుదల చేయనున్నట్లు సోమవారం చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో విక్రమ్, ఐశ్వర్యా రాయ్, కార్తీ, ‘జయం’ రవి, త్రిష, శోభితా ధూలిపాళ్ల, ఐశ్వర్యా లక్ష్మీ నటిస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
Latest News
ఏప్రిల్ 1నుంచి పాన్ కార్డు కొత్త రూల్స్ !
జీతం 21,500.. చేతికి అందేది 13,500 మాత్రమే.. ఇదీ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల దుస్థితి
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరైన జాగృతి చీఫ్ కవిత
తాండూరు యువతను నాశనం చేశాడు : ఎమ్మెల్యే
మమ్మల్ని ప్రేమించి.. మోదీని పెళ్లాడారు.. : దేవెగౌడపై ఖర్గే సెటైర్
దేశంలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు: కేంద్రం స్పష్టీకరణ
హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్..వీడియో వైరల్
భర్త-తల్లి అక్రమ సంబంధం…
ఇదే నీ ఆఖరి శ్రీరామ నవమి: ఎమ్మెల్యే రాజాసింగ్ కి బెదిరింపులు