Earthquake | అఫ్గాన్‌లో భూకంపం.. దిల్లీలో కంపించిన భూమి

Earthquake అఫ్గానిస్థాన్‌లో ఆదివారం ఉద‌యం భూకంపం సంభ‌వించింది. రిక్ట‌ర్ స్కేలుపై 5.9 తీవ్ర‌త‌తో ఫ‌జియాబాద్‌కు 79 కి.మీ. దూరంలో ఈ భూకంపం ఏర్ప‌డిన‌ట్లు యురోపియ‌న్ మెడిట‌రేనియ‌న్ సెసిమ‌లాజిక‌ల్ సెంట‌ర్ వెల్ల‌డించింది. దీని ప్ర‌భావంతో జ‌మ్మూ క‌శ్మీర్‌, పాకిస్థాన్‌, దిల్లీల్లోని కొన్ని ప్రాంతాల్లో భూమి స్వ‌ల్పంగా కంపించింది.

  • Publish Date - May 28, 2023 / 03:34 AM IST

Earthquake

అఫ్గానిస్థాన్‌లో ఆదివారం ఉద‌యం భూకంపం సంభ‌వించింది. రిక్ట‌ర్ స్కేలుపై 5.9 తీవ్ర‌త‌తో ఫ‌జియాబాద్‌కు 79 కి.మీ. దూరంలో ఈ భూకంపం ఏర్ప‌డిన‌ట్లు యురోపియ‌న్ మెడిట‌రేనియ‌న్ సెసిమ‌లాజిక‌ల్ సెంట‌ర్ వెల్ల‌డించింది. దీని ప్ర‌భావంతో జ‌మ్మూ క‌శ్మీర్‌, పాకిస్థాన్‌, దిల్లీల్లోని కొన్ని ప్రాంతాల్లో భూమి స్వ‌ల్పంగా కంపించింది.

Latest News