విధాత‌, హైద‌రాబాద్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ట‌ర్ వేదిక‌గా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సీతాఫల్ మండి రైల్వే స్టేషన్లో 3 ఎలివేటర్లను నిన్న కిషన్ రెడ్డి ప్రారంభించారు.