Mahabubnagar | జోగులాంబ గద్వాల జడ్పీ చైర్ పర్సన్ సరిత బీఆర్ఎస్కు రాజీనామా
Mahabubnagar విధాత, ప్రతినిధి మహబూబ్ నగర్: జోగులాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్ పర్సన్ సరిత బీఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను బుధవారం ఫ్యాక్స్ ద్వారా పార్టీ అధిష్టానానికి పంపారు. గురువారం ఢిల్లీ కి వెళ్లి కాంగ్రెస్ పార్టీ లో చేరుతానని ఆమె పేర్కొన్నారు. అనంతరం గద్వాల నియోజకవర్గంలో తన కార్యాచరణ ప్రకటిస్తానన్నారు.
Mahabubnagar
విధాత, ప్రతినిధి మహబూబ్ నగర్: జోగులాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్ పర్సన్ సరిత బీఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను బుధవారం ఫ్యాక్స్ ద్వారా పార్టీ అధిష్టానానికి పంపారు.
గురువారం ఢిల్లీ కి వెళ్లి కాంగ్రెస్ పార్టీ లో చేరుతానని ఆమె పేర్కొన్నారు. అనంతరం గద్వాల నియోజకవర్గంలో తన కార్యాచరణ ప్రకటిస్తానన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram