విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, భారత జాగృతి అధ్యక్షురాలు కవిత భారత జాగృతి అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. భారత జాగృతి విదేశీ, జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి కమిటీలు రద్దు చేసినట్లు జాగృతి కార్యాలయం ప్రకటించింది. కమిటీల రద్దు వెంటనే అమలులోకి వస్తుందని ప్రకటనలో వెల్లడించారు. అకస్మాత్తుగా కవిత జాగృతి కమిటీలను రద్దు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్లమెంటు ఎన్నికల వేళ బీఆరెస్కు అనుబంధంగా ఉండే జాగృతి కమిటీలను పార్లమెంటు ఎన్నికల సమయంలో రద్దు చేయడానికి కారణలేమై ఉండవచ్చన్న చర్చలు సాగుతున్నాయి. జాగృతి కమిటీలకు చెందిన పలువురు పార్టీ మారే అవకాశముందన్న సమాచారంతోనే ముందస్తు జాగ్రత్తగా కవిత కమిటీల రద్దు నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం వినిపిస్తున్నది.
జాగృతి కమిటీల రద్ధు.. ఎమ్మెల్సీ కవిత కీలక నిర్ణయం
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, భారత జాగృతి అధ్యక్షురాలు కవిత భారత జాగృతి అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు
Latest News

ఏలియన్ల రహస్యాలు అతి త్వరలో.. : ట్రంప్ తాజా సంచలనం
భారత్కు వస్తున్న ఆయిల్ ట్యాంకర్పై ఇరాన్ కాల్పులు
ఈ అక్షయ తృతీయకు బంగారం 'హైజంప్'
రిజిస్ట్రేషన్లకు కొత్త రూల్.. సర్వే మ్యాపు ఉంటేనే ఇకపై రిజిస్ట్రేషన్.. భూ సమస్యలకు చెక్
పురాతన భావాలు కాలగర్భంలో కలిసిపోక తప్పదు!
నాసా ప్రపంచపు నైట్లైట్ మ్యాప్లో యూపీ-బీహార్ ‘హైలైట్’
రైతు భరోసా రెండో విడత ఎల్లుండే..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
మోమోస్ ఎఫెక్ట్... మెమోరీలాస్.. లివర్ ఫెయిల్యూర్.. కనీసం నిలబడలేకపోయిన పదేళ్ల చిన్నారి...
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త