Yadadri Bhuvanagiri
- 83 జిలేటిన్ స్టిక్స్ ను, 270 డీటోనేటర్ల స్వాధీనం
విధాత: యాదాద్రి భువనగిరి జిల్లా హన్వాపురంలో అక్రమంగా నిల్వ ఉంచిన 83 జిలేటిన్ స్టిక్స్ ను, 270 డీటోనేటర్లను ఎస్వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఓ మహిళ ఇంట్లో నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలను గుర్తించిన ఎస్వోటీ పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని, మహిళలతో పాటు మరో యువకుడిని అరెస్టు చేశారు.