విధాత: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్కు రౌ స్ అవెన్యూ కోర్టు మరో 15 రోజుల కస్టడీ విధించింది. ఏప్రిల్ 15 వరకు జ్యూడిషియల్ కస్టడీ విధించడంతో ఆయనను తీహార్ జైలుకు తరలించారు. జైలులో కేజ్రీవాల్ కోరుకున్న పుస్తకాలను చదివేందుకు కోర్టు అనుమతించింది. ప్రస్తుతం తీహార్ జైల్లో లిక్కర్ స్కాం నిందితులు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, కవిత తదితరులు కూడా ఉన్నారు
సీఎం కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్కు రౌ స్ అవెన్యూ కోర్టు మరో 15 రోజుల కస్టడీ విధించింది

Latest News
తక్కువ ధర, ప్రీమియం ఫీచర్లు : మోటరోలా ఎడ్జ్ 70 / 70 ప్రో వివరాలివిగో..!
దక్షిణాఫ్రికాతో ఆఖరి మ్యాచ్ : భారత్ భారీ విజయం — సిరీస్ కైవసం
అనన్య నాగళ్ల థండర్ థైస్ షో.. మామూలుగా లేదు భయ్యా!
చలికాలంలో ఇళ్లలో హీటర్స్ వాడటం ఎంత సేఫ్?
అమ్మ పాడే జోల పాటల్లో ఇంత గొప్పదనం ఉందా?
విమాన టికెట్ రేట్లపై సీలింగ్.. కేంద్ర విమానయాన శాఖ కీలక నిర్ణయం
ఐజేయూ నేతలను సత్కరించిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్
విశాఖ వన్డేలో డికాక్ సెంచరీ..భారత్ టార్గెట్ 271 పరుగులు
మోదీ–పుతిన్ భేటీలో అందరి దృష్టిని ఆకర్షించిన ఓ అందం
వాళ్లు వస్తే మంచి రోజులు కాదు..ముంచే రోజులొస్తాయి: సీఎం రేవంత్ రెడ్డి