Site icon vidhaatha

సాక్షి మీడియాపై కోర్టు ధిక్కరణ పిటిషన్

విధాత‌: విచారించిన నాంపల్లి సీబీఐ కోర్టు..జగన్ బెయిల్ పై తీర్పు న్యాయస్థానంలో పెండింగ్ లో ఉండగా బెయిల్ పిటిషన్ కొట్టివేశారని సాక్షి మీడియా ప్రచారం పై కోర్టు ధిక్కార పిటిషన్ వేసిన ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఎడిటర్ మురళి సీఈఓ వినయ్ మహేశ్వరికి సమన్లు ఇచ్చిన న్యాయస్థానం… నేడు విచారణకు హాజరైన మురళి వినయ్ మహేశ్వరులు.కౌంటర్ దాఖలుకు రెండు వారాలు గడువు కోరిన సాక్షి మీడియా,సోమవారం లో గా కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశం.తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసిన సీబీఐ కోర్టు.

Exit mobile version