విధాత:జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ ఈ రెండు ఛానళ్ళ పిటీషన్లను విచారించింది. విచారణ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ ‘నిన్న మృతదేహాన్ని నదిలో పడేస్తున్న దృశ్యాన్ని ఓ టీవీ ఛానల్ చూపించింది. మరి ఆ ఛానల్పై దేశద్రోహం కేసు పెట్టలేదా?’ అని వ్యాఖ్యానించారు… తనను విమర్శించే మీడియా గొంతు నొక్కేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఈ రెండు ఛానల్స్ వాదించాయి. సీనియర్ అడ్వొకేట్లు శ్యామ్ ధావన్, సిద్ధార్థ్ లూథ్రా ఈ ఛానల్స్ తరఫున వాదించారు.
ఏబీఎన్, టీవీ5 న్యూస్ ఛానల్స్ పై విచారణకు సుప్రీంకోర్టు స్టే..
<p>విధాత:జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ ఈ రెండు ఛానళ్ళ పిటీషన్లను విచారించింది. విచారణ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ 'నిన్న మృతదేహాన్ని నదిలో పడేస్తున్న దృశ్యాన్ని ఓ టీవీ ఛానల్ చూపించింది. మరి ఆ ఛానల్పై దేశద్రోహం కేసు పెట్టలేదా?' అని వ్యాఖ్యానించారు… తనను విమర్శించే మీడియా గొంతు నొక్కేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఈ రెండు ఛానల్స్ వాదించాయి. సీనియర్ అడ్వొకేట్లు శ్యామ్ ధావన్, సిద్ధార్థ్ లూథ్రా ఈ ఛానల్స్ తరఫున వాదించారు.</p>
Latest News

ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం
కవిత టీఆర్ఎస్ టైటిల్ పై సీఈసీకి ఫిర్యాదుల వెల్లువ
రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు షాక్..మధ్యప్రదేశ్ లో ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవం
ఏఐసీసీ ఉన్నత స్థాయి భేటీలో కీలక నిర్ణయం
ఇది జెన్ జీ..కాక్రోచ్ లు లేస్తాయి : వైఎస్. జగన్
వామ్మో.. సయానీ ఘోష్..నెట్టింటా బిగ్ ట్రోలింగ్స్
ప్రకృతి చెక్కిన సహజ శిలాకృతి.. మనిషి తల బండరాయి!
బాబోయ్…బోర్ వెల్ చాంబర్ లో 23రస్సెల్ వైపర్ పాములు
ఒమన్ తీరంలో భారత నౌకపై అమెరికా దాడి..ముగ్గురు మృతి
తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల