విధాత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 4వ తేదీన తెలంగాణ కేబినేట్ సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2గంటలకు తెలంగాణ సచివాలయంలో మంత్రిమండలి సమావేశం కానుంది. 3వ తేదీన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి నేపధ్యంలో 4వ తేదీన కేబినెట్ భేటీ ఏర్పాటు చేయడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత మంత్రిమండలికి ఇదే చివరి సమావేశం కానుంది. ఫలితాల అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పాటుకానుంది.
తెలంగాణ క్యాబినెట్లో తీసుకోబోయే నిర్ణయం ఇదేనా
ఈ నెల 4వ తేదీన సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ జరుగనుంది. ఈ భేటీ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించనున్నారు. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాల వెల్లడికానున్న నేపధ్యంలో ఈ భేటీ రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఎన్నికల్లో విజయం సాధిస్తే అనంతరం తీసుకోవలసిన చర్యలపై ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటారు.
Latest News

ఒకే పర్యటనలో రెండు విధులు.. ములుగు కలెక్టర్ దివాకర్
ఆ బాపు విజయం సాధించాడు
నాంపల్లి కోర్టులో మంత్రి కొండా సురేఖ కేసు వాయిదా
తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే హవా!
మన కర్ర బిళ్ల ఆటకు ఆ దేశంలో మహర్ధశ
ఇండిగో బాధితులకు రూ. 10వేల పరిహారం
ఇన్నాళ్లు పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఇదే..
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్
అఖండ 2 సినిమా నిర్మాతలకు హైకోర్టు షాక్
సరెండర్ కండి..ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఆదేశాలు