విధాత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 4వ తేదీన తెలంగాణ కేబినేట్ సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2గంటలకు తెలంగాణ సచివాలయంలో మంత్రిమండలి సమావేశం కానుంది. 3వ తేదీన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి నేపధ్యంలో 4వ తేదీన కేబినెట్ భేటీ ఏర్పాటు చేయడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత మంత్రిమండలికి ఇదే చివరి సమావేశం కానుంది. ఫలితాల అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పాటుకానుంది.
తెలంగాణ క్యాబినెట్లో తీసుకోబోయే నిర్ణయం ఇదేనా
ఈ నెల 4వ తేదీన సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ జరుగనుంది. ఈ భేటీ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించనున్నారు. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాల వెల్లడికానున్న నేపధ్యంలో ఈ భేటీ రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఎన్నికల్లో విజయం సాధిస్తే అనంతరం తీసుకోవలసిన చర్యలపై ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటారు.
Latest News

గూగుల్ ప్లే స్టోర్లో టెలిగ్రామ్ యాప్ ప్రత్యక్షం.. నీట్ వివాదంతో విధించిన నిషేధం ముగింపు
సైబర్ నేరగాళ్ల QR చెల్లింపులకు వ్యాపారులు బలి.. ఖాతాలు ఫ్రీజ్
రేపే ఏపీ జొన్నగిరి బంగారు గని శుద్ధి కేంద్రం ప్రారంభం
భారత్ లో కొత్త వజ్రాల గని.. త్రవ్వకాల్లో దొరికిన వజ్రాలు!
నటుడు ప్రకాశ్ రాజ్కు నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ
రూ.200 పెట్టుబడితో..రూ.25 లక్షల వజ్రం సొంతం!
సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బిగ్ ఛాలెంజ్
మెట్రోపై చర్చలు ఫలప్రదం…
సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సీఐ నాగరాజు అరెస్టు..ఉద్రిక్తత
స్టాలిన్ స్టైల్ అనుకరణతో సీఎం విజయ్ కౌంటర్