విధాత, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. నిందితులు మాజీ డీసీపీ రాధాకిషన్రావు, ఏసీపీలు భుజంగరావు, తిరుపతన్న, మాజీ డీఎస్పీ ప్రణిత్రావులు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. రాజకీయ దురుద్దేశంతోనే అరెస్టు చేశారని కేసులో సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించలేదని, డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయాలని పిటిషనర్ల తరపున న్యాయవాదులు కోర్టుకు వివరించారు. చార్జ్షీట్ దాఖలు చేసినప్పటికీ ఇంకా నిందితులను విచారించాల్సి ఉన్నందునా.. నిందితులకు బెయిల్ మంజూరు చేయవద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. మంగళవారమే వాదనలు ముగిసిపోగా, నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తూ న్యాయమూర్తి బుధవారం ఆదేశాలు జారీ చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులకు బెయిల్ తిరస్కరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. నిందితులు మాజీ డీసీపీ రాధాకిషన్రావు, ఏసీపీలు భుజంగరావు, తిరుపతన్న, మాజీ డీఎస్పీ ప్రణిత్రావులు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది.

Latest News
ఎల్పీజీ కొరత ఎఫెక్ట్ ..ఢిల్లీలో కట్టెల పొయ్యిలకు కేంద్రం అనుమతి!
ఏఐ ఎఫెక్ట్.. మెటాలో 16వేల మంది ఉద్యోగాల తొలగింపు ?
ప్రతి జిల్లాకు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలు విస్తరించాలి: పొన్నం
కాంగ్రెస్ పార్టీకి త్వరలో జీవన్ రెడ్డి రాజీనామా?
హీరో రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ ప్రారంభించారా..
హైదరాబాద్ 'రీజినల్ రింగ్ రైల్' కు కేంద్ర రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్
జర్నలిస్టు సంక్షేమానికి స్టాలిన్ సర్కార్ కీలక ఆదేశాలు
కోకాపేటకు మించి హయత్ నగర్ వైపు అభివృద్ది : మంత్రి వెంకట్ రెడ్డి
ఏపీలో ఉద్యోగుల అల్టిమేటమ్!..తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్ !!
కిమ్ మామ అలజడి: నార్త్ కొరియా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం