విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్రెడ్డి రేపో ఎల్లుండో బీజేపీలోకి వస్తాడంట అని నిజమాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి, సిటింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన ఈరోజు కాంగ్రెస్ నుంచి ఆల్ ఇండియా సోషల్ మీడియా హెడ్ బీజేపీలో చేరిందని, నిన్న మిలింద్, మొన్న జిందాల్, అంతకు ముందు చౌహన్ బీజేపీలోకి వచ్చారని చెప్పుకొచ్చారు. ఆ క్రమంలో సీఎం రేవంత్రెడ్డి కూడా రేపో ఎల్లుండో బీజేపీకి లోకి వస్తాడంటూ వ్యాఖ్యానించారు. ఎంపీ అర్వింద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి.
రేపో ఎల్లుండో..సీఎం రేవంత్రెడ్డి బీజేపీలోకి వస్తాడు: ఎంపీ డి.అర్వింద్
సీఎం రేవంత్రెడ్డి రేపో ఎల్లుండో బీజేపీలోకి వస్తాడంట అని నిజమాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి, సిటింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Latest News
‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం రోజుకి 20 గంటలు పని..
తుది దశకు బిగ్బాస్ తెలుగు 9 ..
ఈ అధికారులకు ఉద్యోగం చేసే నైతిక అర్హత ఉందా?
మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ మ్యాచ్ (ఎక్సక్లూసివ్ ఫొటోస్)
ఢిల్లీలో లాక్డౌన్? ఆన్లైన్లోనే క్లాసుల బోధన!
బెంగళూరులో మరో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్! వచ్చేది అక్కడే!
కాల్ చేసినవారి పేరు ఇక డిస్ప్లేలో.. మార్చి నుంచే అమలు!
అమెరికాలో బర్త్ టూరిజంపై బ్యాన్! గర్భిణులకు నో వీసా!
విశాఖ టు గరివిడి.. చీపురుపల్లిలో బొత్స అనూష పొలిటికల్ ప్లాన్ మామూలుగా లేదుగా!
క్లాసిక్ లుక్లో కాకరేపుతున్న కృతి శెట్టి