విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్రెడ్డి రేపో ఎల్లుండో బీజేపీలోకి వస్తాడంట అని నిజమాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి, సిటింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన ఈరోజు కాంగ్రెస్ నుంచి ఆల్ ఇండియా సోషల్ మీడియా హెడ్ బీజేపీలో చేరిందని, నిన్న మిలింద్, మొన్న జిందాల్, అంతకు ముందు చౌహన్ బీజేపీలోకి వచ్చారని చెప్పుకొచ్చారు. ఆ క్రమంలో సీఎం రేవంత్రెడ్డి కూడా రేపో ఎల్లుండో బీజేపీకి లోకి వస్తాడంటూ వ్యాఖ్యానించారు. ఎంపీ అర్వింద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి.
రేపో ఎల్లుండో..సీఎం రేవంత్రెడ్డి బీజేపీలోకి వస్తాడు: ఎంపీ డి.అర్వింద్
సీఎం రేవంత్రెడ్డి రేపో ఎల్లుండో బీజేపీలోకి వస్తాడంట అని నిజమాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి, సిటింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Latest News
తెలంగాణలో 40డిగ్రీలకు చేరిన ఉష్ఱోగ్రతలు
కోడిగుడ్లకు యుద్దం ఎఫెక్ట్..సగానికి తగ్గిన ధరలు!
అమానుషం..కుక్క పిల్లలను గోడకు కోట్టి చంపిన మహిళ
కలర్ కాటన్ క్రాప్స్ !..ఇక రంగుల పత్తి రంగప్రవేశం!!
గద్దర్ అవార్డులు – 2025: ఉత్తమ చిత్రం – రాజు వెడ్స్ రాంబాయి, ఉత్తమనటుడు – నాగచైతన్య
గణపతి లొంగుబాటు నేడే?
ఎన్ని తరాలు మారినా మొగుడు చెప్పిందే పెళ్లాం వినాల్సిందేనా.. జెన్ జెడ్లోనూ అవే పాతకాలపు ఆలోచనలు
పెరిగిన బంగారం..తగ్గిన వెండి
లతా నాయుడుతో విడాకులకు దరఖాస్తు చేసిన తరుణ్ భాస్కర్ : ట్రెండింగ్లో ఈషా రెబ్బా.!
Netflix Studios | హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ స్టూడియోస్.. ఈ నెల12న ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి