విధాత: తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ(IAS Officers Transfer) చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సునీల్ శర్మను నియమితులయ్యారు. గృహనిర్మాణశాఖ కార్యదర్శిగా సునీల్ శర్మకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆర్ అండ్ బీ కార్యదర్శిగా కేఎస్ శ్రీనివాసరావుకు అదనపు బాధ్యతలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీ
<p>విధాత: తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ(IAS Officers Transfer) చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సునీల్ శర్మను నియమితులయ్యారు. గృహనిర్మాణశాఖ కార్యదర్శిగా సునీల్ శర్మకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆర్ అండ్ బీ కార్యదర్శిగా కేఎస్ శ్రీనివాసరావుకు అదనపు బాధ్యతలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.</p>
Latest News

కొవిడ్ ‘గేట్’ తెరిచారా? పాండమిక్ బాండ్లు, ఫైనాన్షియల్ లింకులు వైరల్.. వాస్తవాలేంటి?
‘ఓటుకు నోటు’ ఆధారాలను చెరిపేందుకే ఎస్ఎఫ్ఎల్ అగ్నిప్రమాదం: కేటీఆర్
హామీల పేరుతో మోసం చేసిన రేవంత్ రెడ్డి : కేటీఆర్ ఫైర్
ఉన్న జిల్లాలు తొలగించం... కొత్తవి ఏర్పాటు చేయం: సీఎం రేవంత్ రెడ్డి
31వేల ఎకరాల్లో ప్యూచర్ సిటీ.. ల్యాండ్ పూలింగ్లో అదనపు భూముల సేకరణ
ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసుల సాక్ష్యాలు సురక్షితం : శిఖా గోయల్
హెరిటేజ్ కు షాక్..నాణ్యత లోపాలపై లక్ష ఫైన్!
మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలకు ఈసీ మార్గదర్శకాలు
ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదంలో అసలు నిజం ఏది?
2027 సంక్రాంతి బరిలో పవన్ కళ్యాణ్ కొత్త సినిమా..