విధాత, ప్రత్యేక ప్రతినిధి: కాళేశ్వరంలో నిర్మించిన పురాతన మ్యూజియంలో శతాబ్దాల నాటి శిల్ప కళా సంపద విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ మ్యూజియాన్ని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రారంభించారు. రూ. 1.20 కోట్ల వ్యయంతో నిర్మించబడిన నూతన మ్యూజియాన్ని కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతితో కలిసి గవర్నర్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మ్యూజియంను పరిశీలించి, అందులో ఏర్పాటు చేసిన విభిన్న శిలా సంపదను ఆసక్తిగా వీక్షించారు. ఈ మ్యూజియం చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్మించారు. యువత, విద్యార్థులు ఈ మ్యూజియంను సందర్శిస్తే శిలా సంపదపై అవగాహన పెంపొందించుకునే అవకాశం ఉంటోంది. ఈ మ్యూజియంలో 11,12, 13 శతాబ్దాలకు చెందిన అతిపురాతన శిల్పసందను ఏర్పాటు చేశారు. భవిష్యత్ తరాలకు చరిత్రపట్ల అవగాహన కలిగేందుకు ఎంతో దోహదం చేస్తుందన్నారు.
కాళేశ్వర్యంలో పురాతన మ్యూజియం ప్రారంభం ..ఆకట్టుకుంటున్న శతాబ్దాలనాటి శిల్పసంపద
కాళేశ్వరంలో నిర్మించిన పురాతన మ్యూజియంలో శతాబ్దాల నాటి శిల్ప కళా సంపద విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ మ్యూజియాన్ని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రారంభించారు

Latest News
పుష్కరాలలో భాగంగా కాళేశ్వరంలో సరస్వతి నవరత్న మాలా హారతి
డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ అక్రమాస్తులు రూ.100కోట్ల పైనే..!
పర్యాటక కేంద్రంగా మెదక్ కోట : రూ.10 కోట్లతో అభివృద్ధి
అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి నిజమేనా? వైరల్ ప్రచారంపై క్లారిటీ
వామ్మో డేటా సెంటర్లు...భయపెడుతున్న వీడియో!
‘దృశ్యం 3’ చూసి భావోద్వేగానికి గురైన మోహన్లాల్..
లోన్ రికవరీ వేధింపులకు చెక్..ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు ఇవే
పెద్దపులి దాడిలో..నలుగురు మహిళల మృతి
ఆదివాసీల అభివృద్ధికి అడ్డుగా ఉన్న చట్టాలను సవరించాలి: మంత్రి సీతక్క
ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం.. హరీష్ రావు సంచలన ప్రకటన