విధాత, ప్రత్యేక ప్రతినిధి: కాళేశ్వరంలో నిర్మించిన పురాతన మ్యూజియంలో శతాబ్దాల నాటి శిల్ప కళా సంపద విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ మ్యూజియాన్ని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రారంభించారు. రూ. 1.20 కోట్ల వ్యయంతో నిర్మించబడిన నూతన మ్యూజియాన్ని కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతితో కలిసి గవర్నర్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మ్యూజియంను పరిశీలించి, అందులో ఏర్పాటు చేసిన విభిన్న శిలా సంపదను ఆసక్తిగా వీక్షించారు. ఈ మ్యూజియం చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్మించారు. యువత, విద్యార్థులు ఈ మ్యూజియంను సందర్శిస్తే శిలా సంపదపై అవగాహన పెంపొందించుకునే అవకాశం ఉంటోంది. ఈ మ్యూజియంలో 11,12, 13 శతాబ్దాలకు చెందిన అతిపురాతన శిల్పసందను ఏర్పాటు చేశారు. భవిష్యత్ తరాలకు చరిత్రపట్ల అవగాహన కలిగేందుకు ఎంతో దోహదం చేస్తుందన్నారు.
కాళేశ్వర్యంలో పురాతన మ్యూజియం ప్రారంభం ..ఆకట్టుకుంటున్న శతాబ్దాలనాటి శిల్పసంపద
కాళేశ్వరంలో నిర్మించిన పురాతన మ్యూజియంలో శతాబ్దాల నాటి శిల్ప కళా సంపద విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ మ్యూజియాన్ని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రారంభించారు

Latest News
విద్యార్ధుల ఆందోళనకు దిగిరాక తప్పని మోదీ అహంకారం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
సామేల్ విమర్శలు..వినాశకాలే విపరీత బుద్ది : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
కోమటిరెడ్డి బ్రదర్స్ పై ఎమ్మెల్యే మందుల సామేల్ ఫైర్
కేసీఆర్ ఆశీర్వచనం తీసుకున్న కేటీఆర్..వీడియో వైరల్
క్యూర్ లో జనావాసాల పరిధిలోనే ఇందిరమ్మ ఇండ్లు : సీఎం రేవంత్ రెడ్డి
ఆర్భాటాలకు స్వస్తి.. నిరాడంబర జీవితమే నిజమైన సంపద!
కాక్రోచ్ లతో ముగిసిన కేంద్రం చర్చలు..ధర్మేంద్ర రాజీనామాకు డెడ్ లైన్.!
ఐదవ రోజు ఉభయ సభలు మళ్లీ వాయిదా..!
పేపర్ లీకేజీలకు పాల్పడితే 10ఏళ్ల జైలు..రూ.10కోట్ల ఫైన్: కేంద్ర కేబినెట్
అమెరికా రాజకీయాల్లో దూసుకొస్తున్న కొత్త నాయకత్వం?