విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశం కీలకం నిర్ణయం తీసుకుంది. టీ.20వరల్డ్కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న హైదరాబాద్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్కు, బాక్సింగ్లో రెండుసార్లు వరల్డ్ చాంపియన్గా నిలిచిన రాష్ట్రానికే చెందిన నిఖత్ జరీన్కు గ్రూప్ కేడర్లో డీఎస్పీ ఉద్యోగాలివ్వాలని నిర్ణయం తీసుకుంది. గత బీఆరెస్ ప్రభుత్వంలోనే నిఖత్ జరీన్కు ఉద్యోమిస్తాని ప్రకటించినా ఇవ్వలేదు. ఇదే విషయమై తాజాగా అసెంబ్లీ సమావేశాల్లోనూ ప్రస్తావించిన సీఎం రేవంత్ రెడ్డి వారిద్దరికి గ్రూప్ 1 ఉద్యోగమిస్తామని చెప్పి అందుకు అనుగుణంగా కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం పట్ల క్రీడాకారులు..క్రీడాభిమానులు హర్షం వ్యక్తం
TELANGANA GOVT | తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..సిరాజ్,జరీన్లకు గ్రూప్ 1 ఉద్యోగాలు
సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశం కీలకం నిర్ణయం తీసుకుంది.

Latest News
రాజ్యసభ ఎన్నికల వేడి..అభ్యర్థుల ఎంపికపై ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
వెయ్యేళ్ల శిల్పం కిరీటం...కాకతీయ కళా వైభవానికి కొత్త దర్పణం!
లిఫ్ట్ యాక్సిడెంట్.. వామ్మో తృటిలో చావు తప్పింది.. !
మార్చ్ 19 నుంచి జూన్ 2కి వాయిదా పడ్డ ‘టాక్సిక్’..
దిగొచ్చిన బంగారం, వెండి ధరలు
విరోష్ జంట ప్రత్యేక విందు ..
కింద చేపల చెరువు.. పైన సొరకాయల సాగు.. ఏడాదికి రూ. 8 లక్షల ఆదాయం
ఇండస్ట్రీలో మొదలైన కొత్త ఉద్యమం...
ఓయూ, కేయూలో 500కు పైగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ..! ఏప్రిల్లో నోటిఫికేషన్..!!
మార్చి తొలి వారం ఓటీటీ సంబరం ..