Road Accident | పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోదావరిఖనిలోని రాజేశ్ థియేటర్ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు రహదారి పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. కారులో ఉన్న నలుగురిలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడిని సింగరేణి ఉద్యోగి శ్రీధర్గా పోలీసులు గుర్తించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తేల్చారు. మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Road Accident | పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. సింగరేణి ఉద్యోగి మృతి
Road Accident | పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోదావరిఖనిలోని రాజేశ్ థియేటర్ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు రహదారి పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది.

Latest News
కొనసాగుతున్న రాజ్యసభ ఎన్నికల నామినేషన్లు
అమ్మ పేరుతో మొక్కలు నాటండి: పవన్ కల్యాణ్
డీకే శివకుమార్ కు షాక్..మంత్రి పదవికి రామలింగారెడ్డి రాజీనామా
Peddi | బాలీవుడ్ హిట్స్ని బోల్తా కొట్టించిన పెద్ది.. టాప్ 3లో రామ్ చరణ్ చిత్రం
తగ్గిన బంగారం, వెండి ధరలు
Kiwi Farming | ‘కివి’ సాగుతో ఏడాదికి రూ. 30 లక్షల ఆదాయం.. రిటైర్డ్ ప్రిన్సిపాల్ సక్సెస్ స్టోరీ ఇదీ..!
Namrata | ఒకే ఫ్రేమ్లో నా ప్రపంచం .. నమ్రత షేర్ చేసిన పోస్ట్లో గౌతమ్, సితారల అల్లరి
Monsoon | నాలుగైదు రోజుల్లో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు..!
Peddi | ‘పెద్ది’కి ఆ ఒక్కటే మైనస్?.. అదే లేకపోతే ఇంకా బెటర్ అనిపించేదా!
Hyderabad | నేటి నుంచి హైదరాబాద్లో జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు మూసివేత