Road Accident | పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోదావరిఖనిలోని రాజేశ్ థియేటర్ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు రహదారి పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. కారులో ఉన్న నలుగురిలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడిని సింగరేణి ఉద్యోగి శ్రీధర్గా పోలీసులు గుర్తించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తేల్చారు. మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Road Accident | పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. సింగరేణి ఉద్యోగి మృతి
Road Accident | పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోదావరిఖనిలోని రాజేశ్ థియేటర్ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు రహదారి పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది.

Latest News
బావిలోకి దూసుకెళ్లిన కారు.. తొమ్మిది మంది మృతి
స్థిరంగా బంగారం, వెండి ధరలు
వాహనదారులకు గుడ్న్యూస్.. లీటర్ పెట్రోల్పై రూ. 80 తగ్గింపు
ఓయో రూమ్లో పెళ్లి బట్టల్లోనే ఉరేసుకున్న యువకుడు
పెళ్లి తర్వాత గ్లోబల్ స్టేజ్పై మెరవనున్న రష్మిక మందన్నా…
బావిలో పడ్డ కారు.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి
రేపు యువ హీరో నిశ్చితార్థం.. ఏప్రిల్ 29న పెళ్లి
భారీ డిస్కౌంట్ ఆఫర్లతో సెల్ఫీ మిర్రర్ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..!
క్రెడిట్ కార్డు వాడే కస్టమర్ మరణిస్తే.. బిల్లు ఎవరు కట్టాలి?
మైమరపించిన నితేశ్ తివారీ 'రామాయణం' గ్లింప్స్ : విధాత ప్రత్యేక సమీక్ష