విధాత, వరంగల్ : కమిషనరేట్ పరిధిలోని మామూనూరు పోలీస్ స్టేషన్ నుండి కంట్రోల్ రూమ్ కు బదిలీ అయిన స్పెక్టర్ ఓ. రమేష్ తో పాటు, మామూనూర్ కానిస్టేబుల్ జి. రఘును సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండ్ అయిన ఇరువురు మామూనూర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించే సమయంలో వీరిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై చేపట్టిన అధికారుల విచారణలో వాస్తవాలు వెలుగులోకి రావడంతో పాటు వచ్చిన ఆరోపణలు నిర్ధారణ కావడం సీపీ వీరిద్దరిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Warangal : సీఐ, కానిస్టేబుల్ ఇద్దరి సస్పెండ్
మామూనూరు పోలీస్ స్టేషన్లో అవినీతి ఆరోపణలతో సీఐ రమేష్, కానిస్టేబుల్ రఘు సస్పెండ్. వరంగల్ సీపీ విచారణ నివేదికలతో చర్య.

Latest News
పాక్ మాజీ ప్రధానిని హత్య చేశారా? అసలు నిజం ఏంటంటే?
అవినీతి ఆనకొండ అనుముల రేవంత్ : కేటీరామారావు
కేంద్రం కీలక నిర్ణయం.. అరుదైన ఖనిజాల సేకరణకు క్యాబినెట్ ఆమోదం
బలపడిన అల్పపీడనం.. రాష్ట్రానికి భారీ వర్ష సూచన
ఐటీఆర్ రీఫండ్స్ ఆలస్యానికి కారణం ఏంటి?
స్కామ్లు, స్కీములపైనే కాంగ్రెస్ ఫోకస్.. హరీశ్ తీవ్ర ఆరోపణలు
మరో కేసులో ఐ-బొమ్మ రవికి రిమాండ్
హెచ్1బీ వీసా ఫ్రాడ్.. అమీర్పేట్లో నకిలీ సర్టిఫికెట్ల విక్రయం.. వాటితో చెన్నై కాన్సులేట్లో వీసాలు!
మరోసారి నందమూరి-మెగా వార్
అత్తారింటి ముందు అల్లుడు ఆత్మహత్య.. అసలేమైందంటే?