విధాత, హైదరాబాద్: 2013 బ్యాచ్ కు చెందిన 11 మంది ఐపిఎస్ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2013 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారులు ఎల్.సుబ్బారాయుడు, కే.నారాయణ రెడ్డి, డివి.శ్రీనివాస రావు, టి.శ్రీనివాస రావు, టి.అన్నపూర్ణ, పివీ పద్మజ, జి.జానకి శర్మిల, జానకి ధరావత్, విశ్వజిత్ కాంపాటి, విష్ణు వారియర్, చేతన మైలబత్తులకు జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ ఐపీఎస్ లెవెల్ 12గా పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారి చేశార
ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు
<p>విధాత, హైదరాబాద్: 2013 బ్యాచ్ కు చెందిన 11 మంది ఐపిఎస్ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2013 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారులు ఎల్.సుబ్బారాయుడు, కే.నారాయణ రెడ్డి, డివి.శ్రీనివాస రావు, టి.శ్రీనివాస రావు, టి.అన్నపూర్ణ, పివీ పద్మజ, జి.జానకి శర్మిల, జానకి ధరావత్, విశ్వజిత్ కాంపాటి, విష్ణు వారియర్, చేతన మైలబత్తులకు జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ ఐపీఎస్ లెవెల్ 12గా పదోన్నతులు […]</p>
Latest News

OnePlus 16 | 200మెగాపిక్సెల్ కెమెరా.. ఏఐ బటన్.. వన్ప్లస్ 16 స్పెసిఫికేషన్లు లీక్!
ఆల్విన్ కాలనీ నుంచి మియాపూర్ వరకూ కొత్త ఫ్లైవోవర్.. ఆ దారిలో ట్రాఫిక్ కష్టాలకు చెక్..
నాలుగున్నర లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, అధికారుల సర్వీస్ రిజిస్టర్ల డిజిటలైజేషన్లో షాకింగ్ నిజాలు..
Samosa in Train | రైలులో సమోసాలు కొంటున్నారా.. ముందు ఈ వీడియో చూడండి.. తర్వాత డిసైడ్ అవ్వండి!
Techie | ఐటీ జాబ్ వదిలి వ్యవసాయంలోకి.. మామిడి పండ్లు కోస్తుండగా పిడుగుపడి మృతి
పడిపోతున్న ప్రాంతీయ పార్టీల ఆదాయాలు.. 2024–25లో 52 శాతం తగ్గుదల
హైదరాబాద్ లో మళ్లీ రియల్ బూమ్..రాయదుర్గంలో రికార్డు ధర
కర్ణాటక సీఎం పీఠంపై డీకే శివకుమార్
తొలి హైడ్రోజన్ రైలుకు అనుమతి.. జింద్ – సోనిపత్ మధ్య పట్టాలెక్కనున్న ట్రైన్
ప్రతి పౌరుడికి సమగ్ర సంక్షేమ కార్డు : సీఎం రేవంత్ రెడ్డి