విధాత: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.ఆదివారం తిరుమల శ్రీవారిని 28,231 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 2.77 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.నిన్న స్వామివారికి 12,725 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
<p>విధాత: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.ఆదివారం తిరుమల శ్రీవారిని 28,231 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 2.77 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.నిన్న స్వామివారికి 12,725 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. </p>
Latest News

పంచాయతీ ఎన్నికల విజయం..రెండేళ్ల మా పాలన రెఫరెండం : సీఎం రేవంత్ రెడ్డి
జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చే ఏడాది ఆగస్ట్లో? 3 లేదా 4 కార్పొరేషన్ల సంగమం!
ఏపీలో స్క్రబ్ టైఫస్ పంజా..15 మందికి పైగా మృతి
కోల్ కత్తాలో 24న మొదటి కమ్యూనిస్టు మహాసభల శతాబ్ధి ఉత్సవాలు
‘అవతార్ 3’ మేనియా.. టాలీవుడ్ టాప్ స్టార్స్తో జేక్ సల్లీ సెల్ఫీలు ..
మూడో టెస్టులో ఇంగ్లాండ్ తడబాటు.. 213/8
పంచాయతీ ఎన్నికల ఫలితాలు సీఎం రేవంత్ రెడ్డికి చెంపపెట్టు: హరీష్ రావు
తెలంగాణలో ఎన్నికల కోడ్ ఎత్తివేత: ఈసీ
బెంగళూరు లో ప్రతిరోజు రూ.5.45 కోట్ల డిజిటల్ మోసం
ఆంధ్రప్రదేశ్ లో జనవరి 15నుంచి ఈ పాలన