తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

విధాత:తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం తిరుమల శ్రీవారిని 23,081 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 2.75 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న స్వామివారికి 12,538 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

  • Publish Date - September 6, 2021 / 07:10 AM IST

విధాత:తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం తిరుమల శ్రీవారిని 23,081 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 2.75 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న స్వామివారికి 12,538 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

Latest News