విధాత: ప్రజల సొత్తును కేంద్రప్రభుత్వం ప్రయివేటీకరించడం దారుణం. దీన్ని ఎంతమాత్రం సహించబోమని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానా న్ని ప్రవేశపెట్టారు. చెన్నై కలైవానర్ అరంగంలో గురువారం నాటి అసెంబ్లీ కార్యక్రమాల్లో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, వైద్య, ప్రజారోగ్యశాఖలపై సభ్యుల మధ్య చర్చ సాగింది. ఈ స మయంలో సభ్యులు పలు తీర్మానాలను ప్రవేశపెట్టి ప్రసంగిం చారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత సెల్వపెరుమాళ్, సీసీఐ సభ్యుడు రామచంద్రన్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజాపనుల […]
విధాత: ప్రజల సొత్తును కేంద్రప్రభుత్వం ప్రయివేటీకరించడం దారుణం. దీన్ని ఎంతమాత్రం సహించబోమని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానా న్ని ప్రవేశపెట్టారు. చెన్నై కలైవానర్ అరంగంలో గురువారం నాటి అసెంబ్లీ కార్యక్రమాల్లో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, వైద్య, ప్రజారోగ్యశాఖలపై సభ్యుల మధ్య చర్చ సాగింది. ఈ స మయంలో సభ్యులు పలు తీర్మానాలను ప్రవేశపెట్టి ప్రసంగిం చారు.
కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత సెల్వపెరుమాళ్, సీసీఐ సభ్యుడు రామచంద్రన్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజాపనుల శాఖ 70 ఏళ్లు గా కాపాడుకుంటూ వస్తున్న ఆస్తులను ఏడేళ్లుగా అధికారం లో ఉన్న కేంద్రప్రభుత్వం అమ్ముకుంటూ వస్తోందని విమర్శిం చారు. ఊటీ రైల్వే పథకం, విమానాశ్రయం, జాతీయ రహదా రుల శాఖ, హార్బర్ వంటివన్నీ అంగడి సరుకుగా మార్చేసిం ది. ఇది ఒక్క తమిళనాడు సమస్య కాదు, దేశ సమస్యగా భా వించాలని అన్నారు.