విధాత: తిరుమల శ్రీవారి సేవలో 1978 నుంచి తరిస్తున్న పాల శేషాద్రి (డాలర్ శేషాద్రి) స్వామి మరణం టీటీడీ కి తీరని లోటని వెల్లడించారు వైవి సుబ్బారెడ్డి.వైజాగ్ లో ఈ రోజు టీటీడీ నిర్వహించనున్న కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి శేషాద్రి స్వామి వెళ్ళారు.శ్రీవారి సేవే ఊపిరిగా ఆయన పని చేశారు. ఆయన జీవితమంతా స్వామివారి సేవలో తరించిన ధన్య జీవి, అందరితో ప్రేమగా, ఆలయ కార్యక్రమాల్లో అధికారులు, అర్చకులకు పెద్ద దిక్కుగా పని చేశారు.
శేషాద్రి స్వామి మరణం తీరని లోటు : టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి
<p>విధాత: తిరుమల శ్రీవారి సేవలో 1978 నుంచి తరిస్తున్న పాల శేషాద్రి (డాలర్ శేషాద్రి) స్వామి మరణం టీటీడీ కి తీరని లోటని వెల్లడించారు వైవి సుబ్బారెడ్డి.వైజాగ్ లో ఈ రోజు టీటీడీ నిర్వహించనున్న కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి శేషాద్రి స్వామి వెళ్ళారు.శ్రీవారి సేవే ఊపిరిగా ఆయన పని చేశారు. ఆయన జీవితమంతా స్వామివారి సేవలో తరించిన ధన్య జీవి, అందరితో ప్రేమగా, ఆలయ కార్యక్రమాల్లో అధికారులు, అర్చకులకు పెద్ద దిక్కుగా పని చేశారు.</p>
Latest News

మరింత తగ్గిన బంగారం.. వెండి ధరలు
ఉస్తాద్ భగత్ సింగ్’కు ఓవర్సీస్లో గట్టి షాక్..
టాలీవుడ్లో అందరూ బాబులే ..
కొత్త సినిమాలపై పుకార్లకు ఫుల్స్టాప్..
ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డు జారీకి కొత్త రూల్స్.. ఈ సర్టిఫికెట్స్ తప్పనిసరి..!
తెలంగాణ హేట్ స్పీచ్ తో పాటు పలు బిల్లులకు ఆమోదం.. అసెంబ్లీ ఆవరణ లో మంత్రి మండలి భేటీ
హైదరాబాద్ నుంచి శ్రీలంక రామాయణ యాత్ర.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ పూర్తి వివరాలివే!
ఈ నాలుగు తేదీల్లో జన్మించిన మహిళలతో జర జాగ్రత్త..! భర్తలను ఆడిస్తారట..!!
మంగళవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి బంధువులతో విభేదాలు..!
రూ.5.5 లక్షల్లోపే మైక్రో SUV.. టాటా పంచ్కు మారుతి సుజుకీ సవాల్