విధాత: తిరుమల శ్రీవారి సేవలో 1978 నుంచి తరిస్తున్న పాల శేషాద్రి (డాలర్ శేషాద్రి) స్వామి మరణం టీటీడీ కి తీరని లోటని వెల్లడించారు వైవి సుబ్బారెడ్డి.వైజాగ్ లో ఈ రోజు టీటీడీ నిర్వహించనున్న కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి శేషాద్రి స్వామి వెళ్ళారు.శ్రీవారి సేవే ఊపిరిగా ఆయన పని చేశారు. ఆయన జీవితమంతా స్వామివారి సేవలో తరించిన ధన్య జీవి, అందరితో ప్రేమగా, ఆలయ కార్యక్రమాల్లో అధికారులు, అర్చకులకు పెద్ద దిక్కుగా పని చేశారు.
శేషాద్రి స్వామి మరణం తీరని లోటు : టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి
<p>విధాత: తిరుమల శ్రీవారి సేవలో 1978 నుంచి తరిస్తున్న పాల శేషాద్రి (డాలర్ శేషాద్రి) స్వామి మరణం టీటీడీ కి తీరని లోటని వెల్లడించారు వైవి సుబ్బారెడ్డి.వైజాగ్ లో ఈ రోజు టీటీడీ నిర్వహించనున్న కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి శేషాద్రి స్వామి వెళ్ళారు.శ్రీవారి సేవే ఊపిరిగా ఆయన పని చేశారు. ఆయన జీవితమంతా స్వామివారి సేవలో తరించిన ధన్య జీవి, అందరితో ప్రేమగా, ఆలయ కార్యక్రమాల్లో అధికారులు, అర్చకులకు పెద్ద దిక్కుగా పని చేశారు.</p>
Latest News

కేసీఆర్ విచారణకు నందినగర్ నివాసానికి సిట్
మెగా ఫ్యామిలీలో డబుల్ సంబరం…
బడ్జెట్ ఎఫెక్ట్ ...కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
ఏప్రిల్ 1నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం : నిర్మలా సీతారామన్
తగ్గిన ధరలు.. బంగారం, వెండి కొనుగోలుకు ఇదే చాన్స్ !
లోక్ సభలో కేంద్ర వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన నిర్మల సీతారామన్
కాలేజ్ ఫెస్ట్లో శ్రీలీల సరదా కామెంట్స్ వైరల్…
ట్విన్స్ రాకతో మెగా ఇంట హర్షం..
ఈ వారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాల్లో మాధుర్యం..!
Upasana | మెగా కుటుంబంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులు మరోమారు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. శనివారం రాత్రి హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో ఉపాసన పండంటి కవలలకు జన్మనిచ్చినట్లు అధికారిక సమాచారం వెలువడింది. ఈ శుభవార్త బయటకు రావడంతో మెగా ఇంట సంబరాలు మొదలయ్యాయి.