విధాత:రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన కీలక అంశాలన్నీ మీడియాకు లీక్ అవుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం… ప్రభుత్వ ఉద్యోగులపై తన ప్రతాపాన్ని చూపుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన కీలక డేటాను మీడియాకు లీక్ చేశారని ఆర్థిక శాఖలోని ముగ్గురు అధికారులను ఇవాళ ఉదయం రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తాజాగా ఇబ్రహీంపట్నం CFMS కార్యాలయంలో పనిచేస్తున్న మరో 10 మంది ఉద్యోగులను ఇదే కారణంతో సస్పెండ్ చేయడంతో ఉద్యోగుల్లో కలకలం మొదలైంది.
ప్రభుత్వానికి సంబంధించిన విలువైన సమాచారం బయటకు ఇస్తున్నారన్నది ప్రభుత్వ అభియోగం. డేటా చాలా పక్కాగా మీడియాలో రావడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అధికారులు, మంత్రులు స్వయంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదని, అప్పులు చేయక తప్పడం లేదని బహిరంగంగా అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కరోజే 13 మందిపై చర్యలు తీసుకోవడంతో ఈ అంశాన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇబ్రహీంపట్నం CFMS కార్యాలయంలో పనిచేస్తున్న మరో 10 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు…
<p>విధాత:రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన కీలక అంశాలన్నీ మీడియాకు లీక్ అవుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం… ప్రభుత్వ ఉద్యోగులపై తన ప్రతాపాన్ని చూపుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన కీలక డేటాను మీడియాకు లీక్ చేశారని ఆర్థిక శాఖలోని ముగ్గురు అధికారులను ఇవాళ ఉదయం రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తాజాగా ఇబ్రహీంపట్నం CFMS కార్యాలయంలో పనిచేస్తున్న మరో 10 మంది ఉద్యోగులను ఇదే కారణంతో సస్పెండ్ చేయడంతో ఉద్యోగుల్లో కలకలం మొదలైంది.ప్రభుత్వానికి సంబంధించిన విలువైన సమాచారం బయటకు […]</p>
Latest News

ప్రాంతీయ పార్టీలకు మోదీ గండం.. బీహార్లో నితీశ్ పార్టీకి ముగింపేనా!
సెలబ్రిటీ పెళ్లిళ్ల సందడి..
విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్లో డాక్టర్ గురవా రెడ్డి పోస్ట్ వైరల్..
మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై సరికొత్త చర్చ..
నాలుగు రోజుల్లో అమెరికా కోల్పోయిన మిలిటరీ ఎక్విప్మెంట్ విలువ తెలుసా!
వృషకర్మ’ గ్లింప్స్ ఈవెంట్లో ప్రమాదం..
విజయ్-త్రిష ఒకే కారులో..
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. 36 గంటల పాటు నీటి సరఫరా బంద్
రాష్ట్రంలో భానుడి భగభగలు.. నేడు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు..!
తెలంగాణ నూతన గవర్నర్గా శివప్రతాప్ శుక్లా