విధాత:అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం దొరిగల్లు గ్రామ సమీపాన మద్దిలేరు వాగు దాటుతూ నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో లారీ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో వాహనాల రాకపోకలు అంతరాయం ఏర్పడింది.ముదిగుబ్బ మండలం లోని యోగివేమన జలాశయం పైభాగాన కురిసిన వానలకు నీరు పెరగడంతో అధికారులు రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. దొరిగల్లు సమీపాన మద్దిలేరు ప్రవాహం పెరిగింది.
విధాత:అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం దొరిగల్లు గ్రామ సమీపాన మద్దిలేరు వాగు దాటుతూ నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో లారీ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో వాహనాల రాకపోకలు అంతరాయం ఏర్పడింది.ముదిగుబ్బ మండలం లోని యోగివేమన జలాశయం పైభాగాన కురిసిన వానలకు నీరు పెరగడంతో అధికారులు రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. దొరిగల్లు సమీపాన మద్దిలేరు ప్రవాహం పెరిగింది.