విధాత:అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం దొరిగల్లు గ్రామ సమీపాన మద్దిలేరు వాగు దాటుతూ నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో లారీ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో వాహనాల రాకపోకలు అంతరాయం ఏర్పడింది.ముదిగుబ్బ మండలం లోని యోగివేమన జలాశయం పైభాగాన కురిసిన వానలకు నీరు పెరగడంతో అధికారులు రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. దొరిగల్లు సమీపాన మద్దిలేరు ప్రవాహం పెరిగింది.
వాగు దాటుతూ లారీ అదుపు తప్పి బోల్తా
<p>విధాత:అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం దొరిగల్లు గ్రామ సమీపాన మద్దిలేరు వాగు దాటుతూ నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో లారీ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో వాహనాల రాకపోకలు అంతరాయం ఏర్పడింది.ముదిగుబ్బ మండలం లోని యోగివేమన జలాశయం పైభాగాన కురిసిన వానలకు నీరు పెరగడంతో అధికారులు రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. దొరిగల్లు సమీపాన మద్దిలేరు ప్రవాహం పెరిగింది.</p>
Latest News

తక్కువ ధర, ప్రీమియం ఫీచర్లు : మోటరోలా ఎడ్జ్ 70 / 70 ప్రో వివరాలివిగో..!
దక్షిణాఫ్రికాతో ఆఖరి మ్యాచ్ : భారత్ భారీ విజయం — సిరీస్ కైవసం
అనన్య నాగళ్ల థండర్ థైస్ షో.. మామూలుగా లేదు భయ్యా!
చలికాలంలో ఇళ్లలో హీటర్స్ వాడటం ఎంత సేఫ్?
అమ్మ పాడే జోల పాటల్లో ఇంత గొప్పదనం ఉందా?
విమాన టికెట్ రేట్లపై సీలింగ్.. కేంద్ర విమానయాన శాఖ కీలక నిర్ణయం
ఐజేయూ నేతలను సత్కరించిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్
విశాఖ వన్డేలో డికాక్ సెంచరీ..భారత్ టార్గెట్ 271 పరుగులు
మోదీ–పుతిన్ భేటీలో అందరి దృష్టిని ఆకర్షించిన ఓ అందం
వాళ్లు వస్తే మంచి రోజులు కాదు..ముంచే రోజులొస్తాయి: సీఎం రేవంత్ రెడ్డి