విధాత:అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం దొరిగల్లు గ్రామ సమీపాన మద్దిలేరు వాగు దాటుతూ నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో లారీ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో వాహనాల రాకపోకలు అంతరాయం ఏర్పడింది.ముదిగుబ్బ మండలం లోని యోగివేమన జలాశయం పైభాగాన కురిసిన వానలకు నీరు పెరగడంతో అధికారులు రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. దొరిగల్లు సమీపాన మద్దిలేరు ప్రవాహం పెరిగింది.
వాగు దాటుతూ లారీ అదుపు తప్పి బోల్తా
<p>విధాత:అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం దొరిగల్లు గ్రామ సమీపాన మద్దిలేరు వాగు దాటుతూ నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో లారీ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో వాహనాల రాకపోకలు అంతరాయం ఏర్పడింది.ముదిగుబ్బ మండలం లోని యోగివేమన జలాశయం పైభాగాన కురిసిన వానలకు నీరు పెరగడంతో అధికారులు రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. దొరిగల్లు సమీపాన మద్దిలేరు ప్రవాహం పెరిగింది.</p>
Latest News

కొవిడ్ ‘గేట్’ తెరిచారా? పాండమిక్ బాండ్లు, ఫైనాన్షియల్ లింకులు వైరల్.. వాస్తవాలేంటి?
‘ఓటుకు నోటు’ ఆధారాలను చెరిపేందుకే ఎస్ఎఫ్ఎల్ అగ్నిప్రమాదం: కేటీఆర్
హామీల పేరుతో మోసం చేసిన రేవంత్ రెడ్డి : కేటీఆర్ ఫైర్
ఉన్న జిల్లాలు తొలగించం... కొత్తవి ఏర్పాటు చేయం: సీఎం రేవంత్ రెడ్డి
31వేల ఎకరాల్లో ప్యూచర్ సిటీ.. ల్యాండ్ పూలింగ్లో అదనపు భూముల సేకరణ
ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసుల సాక్ష్యాలు సురక్షితం : శిఖా గోయల్
హెరిటేజ్ కు షాక్..నాణ్యత లోపాలపై లక్ష ఫైన్!
మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలకు ఈసీ మార్గదర్శకాలు
ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదంలో అసలు నిజం ఏది?
2027 సంక్రాంతి బరిలో పవన్ కళ్యాణ్ కొత్త సినిమా..