విధాత:అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం దొరిగల్లు గ్రామ సమీపాన మద్దిలేరు వాగు దాటుతూ నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో లారీ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో వాహనాల రాకపోకలు అంతరాయం ఏర్పడింది.ముదిగుబ్బ మండలం లోని యోగివేమన జలాశయం పైభాగాన కురిసిన వానలకు నీరు పెరగడంతో అధికారులు రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. దొరిగల్లు సమీపాన మద్దిలేరు ప్రవాహం పెరిగింది.
వాగు దాటుతూ లారీ అదుపు తప్పి బోల్తా
<p>విధాత:అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం దొరిగల్లు గ్రామ సమీపాన మద్దిలేరు వాగు దాటుతూ నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో లారీ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో వాహనాల రాకపోకలు అంతరాయం ఏర్పడింది.ముదిగుబ్బ మండలం లోని యోగివేమన జలాశయం పైభాగాన కురిసిన వానలకు నీరు పెరగడంతో అధికారులు రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. దొరిగల్లు సమీపాన మద్దిలేరు ప్రవాహం పెరిగింది.</p>
Latest News

బంగారం, వెండి ధరలు మళ్లీ ఢమాల్
మోదీ షాక్...పెట్రోల్..డీజిల్, సీఎన్జీ ధరల పెంపు
జూన్ 21న మళ్లీ నీట్ యూజీ పరీక్ష్
నాలుగేళ్ల వైవాహిక బంధానికి ముగింపు..
tollywood, actress, sundeep reddy vanga,gayatri gupta
‘పెద్ది’లో గౌర్నాయుడు ఎంట్రీ అదిరింది..
వాహనదారులకు షాక్.. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంపు
ఇండియన్ రైల్వేలో 11,127 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
ఆటోమేటిక్ గేర్బాక్స్తో టాటా ఆల్ట్రోజ్ iCNG.. ధర ఎంతంటే..!
భారత్లోకి వచ్చేసిన మోటరోలా తొలి బుక్ స్టైల్ ఫోల్డబుల్ ఫోన్.. 50MP ట్రిపుల్ కెమెరాతో లాంచ్!