Site icon vidhaatha

సీఎం జగన్‌ను కలిసిన ఎసీఎస్సీ అరుణ్‌ హల్దార్

విధాత‌: ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జాతీయ ఎస్సీ కమిషన్‌ ఉపాధ్యక్షుడు అరుణ్‌ హల్దార్, కమిషన్‌ సభ్యులు డాక్టర్‌ అంజూ బాల, సుభాష్‌ రామ్‌నాథ్‌ పార్ది.జాతీయ ఎస్సీ కమిషన్‌ వైస్‌ ఛైర్మన్, సభ్యులను సన్మానించిన సీఎం వైఎస్‌ జగన్‌.ఈ సమావేశంలో పాల్గొన్న సాంఘీక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్‌ దండే, సాంఘీక సంక్షేమ శాఖ డైరెక్టర్‌ హర్షవర్ధన్, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, ఉన్నతాధికారులు.

Exit mobile version