విధాత : ఏపీలో వృద్దులు..వికలాంగులు, వితంతువులకు సంబంధించిన సామాజిక భద్రతా పెన్షన్ల కోసం లబ్ధిదారులు బ్యాంకుల వద్దకు పరుగులు పెట్టారు. పెద్ద ఎత్తున వృద్దులు, వికలాంగులు ఎండల్లో పడి బ్యాంకుల వద్దకు చేరుకుని పెన్షన్ డబ్బుల కోసం పడిగాపులు పడ్డారు. ఈ క్రమంలో హిందూపురంలో ఓ వృద్ధుడు ఎండలో బ్యాంకు వద్ధకు వచ్చి వడదెబ్బకు తాళలేక అక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన విషాధ ఘటన చోటుచేసుకుంది. ఏపీ ప్రభుత్వం పెన్షన్ డబ్బులను ఇంటింటికి అందించేందుకు వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేయగా, ఎన్నికల కోడ్ నేపథ్యంలో వారితో కాకుండా బ్యాంకుల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. దీంతో పెన్షన్ డబ్బుల తీసుకునేందుకు లబ్ధిదారులు బ్యాంకులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఏపీలో బ్యాంకులకు పెన్షన్దారుల పరుగులు..వడదెబ్బతో వృద్దుడి మృతి
ఏపీలో వృద్దులు..వికలాంగులు, వితంతువులకు సంబంధించిన సామాజిక భద్రతా పెన్షన్ల కోసం లబ్ధిదారులు బ్యాంకుల వద్దకు పరుగులు పెట్టారు. పెద్ద ఎత్తున వృద్దులు, వికలాంగులు ఎండల్లో పడి బ్యాంకుల వద్దకు చేరుకుని పెన్షన్ డబ్బుల కోసం

Latest News
బోడి 25 వేల కోసం మూడో బిడ్డను కనమంటారా?: వైఎస్.షర్మిల ఫైర్
మీకు తెలుసా...గాడిదల పెంపకానికి కేంద్ర సర్కార్ ఆర్థిక ప్రోత్సాహకాలు!
వామ్మో అనిపించేలా.. సుందర్ పిచాయ్ వేతనం!
తెలంగాణలో 40డిగ్రీలకు చేరిన ఉష్ఱోగ్రతలు
కోడిగుడ్లకు యుద్దం ఎఫెక్ట్..సగానికి తగ్గిన ధరలు!
అమానుషం..కుక్క పిల్లలను గోడకు కోట్టి చంపిన మహిళ
కలర్ కాటన్ క్రాప్స్ !..ఇక రంగుల పత్తి రంగప్రవేశం!!
గద్దర్ అవార్డులు – 2025: ఉత్తమ చిత్రం – రాజు వెడ్స్ రాంబాయి, ఉత్తమనటుడు – నాగచైతన్య
గణపతి లొంగుబాటు నేడే?
ఎన్ని తరాలు మారినా మొగుడు చెప్పిందే పెళ్లాం వినాల్సిందేనా.. జెన్ జెడ్లోనూ అవే పాతకాలపు ఆలోచనలు