విధాత : ఏపీలో వృద్దులు..వికలాంగులు, వితంతువులకు సంబంధించిన సామాజిక భద్రతా పెన్షన్ల కోసం లబ్ధిదారులు బ్యాంకుల వద్దకు పరుగులు పెట్టారు. పెద్ద ఎత్తున వృద్దులు, వికలాంగులు ఎండల్లో పడి బ్యాంకుల వద్దకు చేరుకుని పెన్షన్ డబ్బుల కోసం పడిగాపులు పడ్డారు. ఈ క్రమంలో హిందూపురంలో ఓ వృద్ధుడు ఎండలో బ్యాంకు వద్ధకు వచ్చి వడదెబ్బకు తాళలేక అక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన విషాధ ఘటన చోటుచేసుకుంది. ఏపీ ప్రభుత్వం పెన్షన్ డబ్బులను ఇంటింటికి అందించేందుకు వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేయగా, ఎన్నికల కోడ్ నేపథ్యంలో వారితో కాకుండా బ్యాంకుల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. దీంతో పెన్షన్ డబ్బుల తీసుకునేందుకు లబ్ధిదారులు బ్యాంకులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఏపీలో బ్యాంకులకు పెన్షన్దారుల పరుగులు..వడదెబ్బతో వృద్దుడి మృతి
ఏపీలో వృద్దులు..వికలాంగులు, వితంతువులకు సంబంధించిన సామాజిక భద్రతా పెన్షన్ల కోసం లబ్ధిదారులు బ్యాంకుల వద్దకు పరుగులు పెట్టారు. పెద్ద ఎత్తున వృద్దులు, వికలాంగులు ఎండల్లో పడి బ్యాంకుల వద్దకు చేరుకుని పెన్షన్ డబ్బుల కోసం

Latest News
కిషన్ రెడ్డికి, సంజయ్ కి కాస్తంత కూడా సిగ్గు లేదు..బీజేపీకి మహిళా బిల్లు పాస్ కావాలని లేదు
శవంతో పాటు కోటిన్నర బెంజ్ కారును పూడ్చిపెట్టిన చైనా ఫ్యామిలీ.. వీడియో వైరల్!
20న సీఎం రేవంత్ మేడిగడ్డ సందర్శన..నస్తూరపల్లిలో బహిరంగసభ
అంగరంగ వైభవంగా భద్రకాళీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం
పవన్ కళ్యాణ్ ఆరోగ్యం నిలకడగా ఉంది ...
ఆర్తి అగర్వాల్ మరణానికి అసలు కారణాలు ఏంటి...
నా కొత్త పార్టీలోకి భారీగా చేరికలు : కల్వకుంట్ల కవిత
ఇక ఏపీలో ‘ప్రాజెక్ట్ పునర్విక’: మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
కన్నడ నేలపై మళ్లీ శివాంగి(చిరుత)ల పునరాగమనం!
లెన్స్కార్ట్ క్షమాపణలు.. బొట్టు, హిజాబ్, తిలకాలకు గ్రీన్ సిగ్నల్!