విధాత : ఏపీలో వృద్దులు..వికలాంగులు, వితంతువులకు సంబంధించిన సామాజిక భద్రతా పెన్షన్ల కోసం లబ్ధిదారులు బ్యాంకుల వద్దకు పరుగులు పెట్టారు. పెద్ద ఎత్తున వృద్దులు, వికలాంగులు ఎండల్లో పడి బ్యాంకుల వద్దకు చేరుకుని పెన్షన్ డబ్బుల కోసం పడిగాపులు పడ్డారు. ఈ క్రమంలో హిందూపురంలో ఓ వృద్ధుడు ఎండలో బ్యాంకు వద్ధకు వచ్చి వడదెబ్బకు తాళలేక అక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన విషాధ ఘటన చోటుచేసుకుంది. ఏపీ ప్రభుత్వం పెన్షన్ డబ్బులను ఇంటింటికి అందించేందుకు వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేయగా, ఎన్నికల కోడ్ నేపథ్యంలో వారితో కాకుండా బ్యాంకుల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. దీంతో పెన్షన్ డబ్బుల తీసుకునేందుకు లబ్ధిదారులు బ్యాంకులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఏపీలో బ్యాంకులకు పెన్షన్దారుల పరుగులు..వడదెబ్బతో వృద్దుడి మృతి
ఏపీలో వృద్దులు..వికలాంగులు, వితంతువులకు సంబంధించిన సామాజిక భద్రతా పెన్షన్ల కోసం లబ్ధిదారులు బ్యాంకుల వద్దకు పరుగులు పెట్టారు. పెద్ద ఎత్తున వృద్దులు, వికలాంగులు ఎండల్లో పడి బ్యాంకుల వద్దకు చేరుకుని పెన్షన్ డబ్బుల కోసం

Latest News
12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు