విధాత : ఏపీలో వృద్దులు..వికలాంగులు, వితంతువులకు సంబంధించిన సామాజిక భద్రతా పెన్షన్ల కోసం లబ్ధిదారులు బ్యాంకుల వద్దకు పరుగులు పెట్టారు. పెద్ద ఎత్తున వృద్దులు, వికలాంగులు ఎండల్లో పడి బ్యాంకుల వద్దకు చేరుకుని పెన్షన్ డబ్బుల కోసం పడిగాపులు పడ్డారు. ఈ క్రమంలో హిందూపురంలో ఓ వృద్ధుడు ఎండలో బ్యాంకు వద్ధకు వచ్చి వడదెబ్బకు తాళలేక అక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన విషాధ ఘటన చోటుచేసుకుంది. ఏపీ ప్రభుత్వం పెన్షన్ డబ్బులను ఇంటింటికి అందించేందుకు వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేయగా, ఎన్నికల కోడ్ నేపథ్యంలో వారితో కాకుండా బ్యాంకుల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. దీంతో పెన్షన్ డబ్బుల తీసుకునేందుకు లబ్ధిదారులు బ్యాంకులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఏపీలో బ్యాంకులకు పెన్షన్దారుల పరుగులు..వడదెబ్బతో వృద్దుడి మృతి
ఏపీలో వృద్దులు..వికలాంగులు, వితంతువులకు సంబంధించిన సామాజిక భద్రతా పెన్షన్ల కోసం లబ్ధిదారులు బ్యాంకుల వద్దకు పరుగులు పెట్టారు. పెద్ద ఎత్తున వృద్దులు, వికలాంగులు ఎండల్లో పడి బ్యాంకుల వద్దకు చేరుకుని పెన్షన్ డబ్బుల కోసం

Latest News
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. 23 మంది సజీవదహనం
ఐదేళ్ల బాలుడిని చంపిన చిరుత
ఈ వారం రాశిఫలాలు.. ప్రభుత్వ ఉద్యోగం కోసం యత్నిస్తున్న ఈ రాశి నిరుద్యోగులకు శుభవార్త..!
ఆదివారం రాశిఫలాలు.. ఈ రాశివారు ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది..!
తక్కువ ధర, ప్రీమియం ఫీచర్లు : మోటరోలా ఎడ్జ్ 70 / 70 ప్రో వివరాలివిగో..!
దక్షిణాఫ్రికాతో ఆఖరి మ్యాచ్ : భారత్ భారీ విజయం — సిరీస్ కైవసం
అనన్య నాగళ్ల థండర్ థైస్ షో.. మామూలుగా లేదు భయ్యా!
చలికాలంలో ఇళ్లలో హీటర్స్ వాడటం ఎంత సేఫ్?
అమ్మ పాడే జోల పాటల్లో ఇంత గొప్పదనం ఉందా?
విమాన టికెట్ రేట్లపై సీలింగ్.. కేంద్ర విమానయాన శాఖ కీలక నిర్ణయం