Site icon vidhaatha

క్యాంప్ ఆఫీస్ లో సీఎంని క‌లిసిన రమ్య కుటుంబ సభ్యులు

విధాత‌: క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ను రమ్య కుటుంబ సభ్యులు క‌లిశారు.జరిగిన ఘటనను సీఎంకు వివరించిన రమ్య తల్లిదండ్రులు జ్యోతి, వెంకటరావు, అక్క మౌనికలు. కుటుంబ సభ్యులతో పాటు సీఎంను కలిసిన హోంమంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే మేరుగు నాగార్జునలు.

Exit mobile version