జీతాల కోసం రూ.2 వేల కోట్ల అప్పు
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రిజర్వ్ బ్యాంక్ నుంచి రూ.2 వేల కోట్ల అప్పు తీసుకుంది. ★ 7.15% వడ్డీతో 16 ఏళ్లకు రూ.1,000 కోట్లు, 7.19% వడ్డీతో 17 ఏళ్లలో చెల్లించేలా మరో రూ.1,000 కోట్ల చొప్పున రుణం తీసుకుంది. ఈ రుణం నుంచి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పింఛన్లు చెల్లించనున్నారు.ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు బహిరంగ మార్కెట్ ద్వారా రూ.17,000 కోట్ల అప్పు తీసుకుంది.

రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రిజర్వ్ బ్యాంక్ నుంచి రూ.2 వేల కోట్ల అప్పు తీసుకుంది.
★ 7.15% వడ్డీతో 16 ఏళ్లకు రూ.1,000 కోట్లు, 7.19% వడ్డీతో 17 ఏళ్లలో చెల్లించేలా మరో రూ.1,000 కోట్ల చొప్పున రుణం తీసుకుంది. ఈ రుణం నుంచి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పింఛన్లు చెల్లించనున్నారు.ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు బహిరంగ మార్కెట్ ద్వారా రూ.17,000 కోట్ల అప్పు తీసుకుంది.