విధాత : పశ్చిమ గోదావరి జిల్లాలో పాముకు దహన సంస్కారాలు చేసిన విచిత్ర ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్ పంచాయతీ పరిధిలోని మేళంవారిమెరకలో ఓ పాముకు దహన సంస్కారాలు చేశారు. ఇళ్ల పరిసరాల్లో సంచరించే తాచుపాము మెలికలు తిరిగి చనిపోయింది. అది గమనించిన స్థానికులు దాన్ని దేవుడి పాముగా భావిస్తూ అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం పాడెపై ఊరేగించి దహన సంస్కారాలు పూర్తి చేశారు. ఈ విచిత్ర ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
పాముకు దహన సంస్కారాలు.. అభిషేకాలు, పూజలు
పశ్చిమ గోదావరి జిల్లాలో పాముకు దహన సంస్కారాలు చేసిన విచిత్ర ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్ పంచాయతీ పరిధిలోని మేళంవారిమెరకలో ఓ పాముకు దహన సంస్కారాలు చేశారు

Latest News
ఎల్పీజీ కొరత ఎఫెక్ట్ ..ఢిల్లీలో కట్టెల పొయ్యిలకు కేంద్రం అనుమతి!
మెటాలో 16వేల మంది ఉద్యోగాల తొలగింపు ?
ప్రతి జిల్లాకు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలు విస్తరించాలి: పొన్నం
కాంగ్రెస్ పార్టీకి త్వరలో జీవన్ రెడ్డి రాజీనామా?
హీరో రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ ప్రారంభించారా..
హైదరాబాద్ 'రీజినల్ రింగ్ రైల్' కు కేంద్ర రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్
జర్నలిస్టు సంక్షేమానికి స్టాలిన్ సర్కార్ కీలక ఆదేశాలు
కోకాపేటకు మించి హయత్ నగర్ వైపు అభివృద్ది : మంత్రి వెంకట్ రెడ్డి
ఏపీలో ఉద్యోగుల అల్టిమేటమ్!..తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్ !!
కిమ్ మామ అలజడి: నార్త్ కొరియా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం