విధాత : పశ్చిమ గోదావరి జిల్లాలో పాముకు దహన సంస్కారాలు చేసిన విచిత్ర ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్ పంచాయతీ పరిధిలోని మేళంవారిమెరకలో ఓ పాముకు దహన సంస్కారాలు చేశారు. ఇళ్ల పరిసరాల్లో సంచరించే తాచుపాము మెలికలు తిరిగి చనిపోయింది. అది గమనించిన స్థానికులు దాన్ని దేవుడి పాముగా భావిస్తూ అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం పాడెపై ఊరేగించి దహన సంస్కారాలు పూర్తి చేశారు. ఈ విచిత్ర ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
పాముకు దహన సంస్కారాలు.. అభిషేకాలు, పూజలు
పశ్చిమ గోదావరి జిల్లాలో పాముకు దహన సంస్కారాలు చేసిన విచిత్ర ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్ పంచాయతీ పరిధిలోని మేళంవారిమెరకలో ఓ పాముకు దహన సంస్కారాలు చేశారు

Latest News
వెండి, బంగారం ధరలకు సండే బ్రేక్
‘మంగాత్తా’ రీ రిలీజ్ వేళ రచ్చ
చిలక పచ్చ రంగు చీరలో మనసులు దోచేస్తున్న రుక్మిణి వసంత్
ప్రియుడి ఇంటికి నిప్పు పెట్టి...ప్రియురాలి ఆత్మాహత్య యత్నం
నాంపల్లి అగ్ని ప్రమాదంలో ఐదుగురి మృతదేహాల వెలికితీత
ప్రపంచ ఓటీటీ రంగంలో పెరుగుతున్న హీట్ ..
ట్రెడిషనల్ లుక్ లో అందాల డోస్ పెంచేసిన రాశి ఖన్నా
తిరుమలలో వైభవంగా రథ సప్తమి వేడుకలు
ఆరు నెలల్లో 1000 కోట్ల లక్ష్యంతో మెగా బ్రదర్స్ బాక్సాఫీస్ దండయాత్ర ..
ఛత్తీస్గఢ్లో 100 కేజీల పేలుడు పదార్థాలు, 16 ఐఈడీలు స్వాధీనం