Site icon vidhaatha

సోము వీర్రాజు ఢిల్లీ పర్యటన

రైల్వే శాఖా మంత్రి అశ్వనీ వైష్ణవి ని కలసి, ఏపీ’లో రైల్వే పెండింగ్ ప్రాజెక్టులు అంశాలు విశాఖ రైల్వే జోన్ అభివృద్ధికి తెసుకోవలసిన చర్యలను మంత్రి దృష్టికి తీసుకురానున్నారు
కేంద్ర రైల్వే శాఖ ఆమోదం పొంది, నిధులు కేటాయించినా, రాష్ట్రప్రభుత్వ వాటా చెల్లించని అంశాలతో పాటు,కొత్త రైల్వే లైను @ కొవ్వూరు – భద్రాచలం అంశంపై రైల్వే మంత్రి దృష్టికి తీసుకువచ్చి,సత్వరం చర్యల కోసం విజ్ఞప్తి చేయనున్నారు.ఏపీ అభివృద్దే లక్ష్యంగా మరికొందరు కేంద్ర మంత్రులు, పార్టీ పెద్దలను ఈ ఢిల్లీ’ పర్యటనలో ఏపీ బిజెపి చీఫ్ సోము వీర్రాజు కలవనున్నారు.గత నెల రోజుల్లో సోము వీర్రాజు ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ఇది రెండోసారి.

Exit mobile version