విధాత:టీడీపీ మాక్ అసెంబ్లీ రెండో రోజు ప్రారంభమైంది.మాక్ అసెంబ్లీ రెండో రోజు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సభ్యులు కీలకం చర్చించనున్నారు.ప్రశ్నోత్తరాలు నిర్వహించాలని సభాపతి పాత్ర పోషిస్తున్న బాలవీరాంజనేయ స్వామి నిర్ణయించగా విశాఖ ఉక్కు ప్రేవేటీకరణపై చర్చ చేపట్టాలని ఎమ్మెల్సీ నారా లోకేష్ పట్టుబట్టారు.సభ్యుల ఒత్తిడి మేరకు స్పీకర్ పాత్ర పోషిస్తున్న స్వామి చర్చకు అనుమతి ఇచ్చారు. అచ్చెన్నాయుడు తీర్మానం ప్రవేశపెట్టగా ఎమ్మెల్యే గణబాబు చర్చను ప్రారంభించారు.
రెండో రోజు టీడీపీ మాక్ అసెంబ్లీ ప్రారంభం
<p>విధాత:టీడీపీ మాక్ అసెంబ్లీ రెండో రోజు ప్రారంభమైంది.మాక్ అసెంబ్లీ రెండో రోజు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సభ్యులు కీలకం చర్చించనున్నారు.ప్రశ్నోత్తరాలు నిర్వహించాలని సభాపతి పాత్ర పోషిస్తున్న బాలవీరాంజనేయ స్వామి నిర్ణయించగా విశాఖ ఉక్కు ప్రేవేటీకరణపై చర్చ చేపట్టాలని ఎమ్మెల్సీ నారా లోకేష్ పట్టుబట్టారు.సభ్యుల ఒత్తిడి మేరకు స్పీకర్ పాత్ర పోషిస్తున్న స్వామి చర్చకు అనుమతి ఇచ్చారు. అచ్చెన్నాయుడు తీర్మానం ప్రవేశపెట్టగా ఎమ్మెల్యే గణబాబు చర్చను ప్రారంభించారు.</p>
Latest News

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్
99డేస్ యాక్షన్ ప్లాన్ సక్సెస్ చేయాలి : సీఎం రేవంత్ రెడ్డి
పవన్ కల్యాణ్ ‘ప్రాజెక్టు హనుమాన్ ’ స్టార్ట్ !
వాగులో బయటపడ్డ 1000 సంవత్సరాల విష్ణు మూర్తి విగ్రహం!
తెలుగు రాష్ట్రాల్లో చంద్ర గ్రహణం వేళ.. బ్లడ్ మూన్ సీన్ !
నా జాగాలోకి ఎందుకొచ్చారు..మీ టౌన్ లోకి వస్తే ఊరుకుంటారా?: ఏనుగు ఫైర్
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న గుంటూరు కారం!
యుద్దం వేళ...ఇరాన్ లో భూకంపం !
విరోష్’ రిసెప్షన్కు హైటెక్ సెక్యూరిటీ..
ఖమేనీ కదలికలు ఏళ్లుగా ట్రాకింగ్.. 60 సెకన్లలో లక్ష్యం పూర్తి