విధాత:టీడీపీ మాక్ అసెంబ్లీ రెండో రోజు ప్రారంభమైంది.మాక్ అసెంబ్లీ రెండో రోజు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సభ్యులు కీలకం చర్చించనున్నారు.ప్రశ్నోత్తరాలు నిర్వహించాలని సభాపతి పాత్ర పోషిస్తున్న బాలవీరాంజనేయ స్వామి నిర్ణయించగా విశాఖ ఉక్కు ప్రేవేటీకరణపై చర్చ చేపట్టాలని ఎమ్మెల్సీ నారా లోకేష్ పట్టుబట్టారు.సభ్యుల ఒత్తిడి మేరకు స్పీకర్ పాత్ర పోషిస్తున్న స్వామి చర్చకు అనుమతి ఇచ్చారు. అచ్చెన్నాయుడు తీర్మానం ప్రవేశపెట్టగా ఎమ్మెల్యే గణబాబు చర్చను ప్రారంభించారు.
రెండో రోజు టీడీపీ మాక్ అసెంబ్లీ ప్రారంభం
<p>విధాత:టీడీపీ మాక్ అసెంబ్లీ రెండో రోజు ప్రారంభమైంది.మాక్ అసెంబ్లీ రెండో రోజు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సభ్యులు కీలకం చర్చించనున్నారు.ప్రశ్నోత్తరాలు నిర్వహించాలని సభాపతి పాత్ర పోషిస్తున్న బాలవీరాంజనేయ స్వామి నిర్ణయించగా విశాఖ ఉక్కు ప్రేవేటీకరణపై చర్చ చేపట్టాలని ఎమ్మెల్సీ నారా లోకేష్ పట్టుబట్టారు.సభ్యుల ఒత్తిడి మేరకు స్పీకర్ పాత్ర పోషిస్తున్న స్వామి చర్చకు అనుమతి ఇచ్చారు. అచ్చెన్నాయుడు తీర్మానం ప్రవేశపెట్టగా ఎమ్మెల్యే గణబాబు చర్చను ప్రారంభించారు.</p>
Latest News

మున్సిపల్ చైర్మన్లు..మేయర్ల రిజర్వేషన్ల ప్రకటన
మావోయిస్టు అగ్రనేత పాపారావు ఎన్ కౌంటర్
సియెరా వర్సెస్ మహీంద్రా ఎక్స్ యూవీ..అమ్మకాలలో కొత్త రికార్డ్సు!
రైలు టికెట్ ధర మా ఇష్టం అడగానికి మీరెవరు.. ఇది ట్రేడ్ సీక్రెట్
మరోసారి స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు
బెంగళూరులో ఓపెన్ అయిన మహేష్ బాబు కొత్త థియేటర్..
తెలంగాణలో డిఫరెంట్ వెదర్..ఐదు రోజులు వర్షాలు
పాఠశాలకు వెలుతున్న కారు బోల్తా..ఇద్దరు టీచర్ల దుర్మరణం
సికింద్రాబాద్ బచావో బీఆర్ఎస్ ర్యాలీ ఉద్రిక్తత !
5 రోజుల్లోనే 226 కోట్ల గ్రాస్…