విధాత:టీడీపీ మాక్ అసెంబ్లీ రెండో రోజు ప్రారంభమైంది.మాక్ అసెంబ్లీ రెండో రోజు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సభ్యులు కీలకం చర్చించనున్నారు.ప్రశ్నోత్తరాలు నిర్వహించాలని సభాపతి పాత్ర పోషిస్తున్న బాలవీరాంజనేయ స్వామి నిర్ణయించగా విశాఖ ఉక్కు ప్రేవేటీకరణపై చర్చ చేపట్టాలని ఎమ్మెల్సీ నారా లోకేష్ పట్టుబట్టారు.సభ్యుల ఒత్తిడి మేరకు స్పీకర్ పాత్ర పోషిస్తున్న స్వామి చర్చకు అనుమతి ఇచ్చారు. అచ్చెన్నాయుడు తీర్మానం ప్రవేశపెట్టగా ఎమ్మెల్యే గణబాబు చర్చను ప్రారంభించారు.
రెండో రోజు టీడీపీ మాక్ అసెంబ్లీ ప్రారంభం
<p>విధాత:టీడీపీ మాక్ అసెంబ్లీ రెండో రోజు ప్రారంభమైంది.మాక్ అసెంబ్లీ రెండో రోజు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సభ్యులు కీలకం చర్చించనున్నారు.ప్రశ్నోత్తరాలు నిర్వహించాలని సభాపతి పాత్ర పోషిస్తున్న బాలవీరాంజనేయ స్వామి నిర్ణయించగా విశాఖ ఉక్కు ప్రేవేటీకరణపై చర్చ చేపట్టాలని ఎమ్మెల్సీ నారా లోకేష్ పట్టుబట్టారు.సభ్యుల ఒత్తిడి మేరకు స్పీకర్ పాత్ర పోషిస్తున్న స్వామి చర్చకు అనుమతి ఇచ్చారు. అచ్చెన్నాయుడు తీర్మానం ప్రవేశపెట్టగా ఎమ్మెల్యే గణబాబు చర్చను ప్రారంభించారు.</p>
Latest News

కాళేశ్వరం ఇంజినీర్లను... తప్పించారా? పైరవీలతో తప్పించుకున్నారా?
ఆర్టీసీ సమ్మె వెనుక హరీశ్.. పొన్నం సంచలన కామెంట్స్
బాలయ్యతో సినిమాలు చేయడం తగ్గించిన విజయశాంతి..
ప్రకాష్ రాజ్ ను చంపితే.. బాధ్యత నేను తీసుకుంటా: బీజేపీ నేత శ్రీనివాస్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు
రూ.100 కోట్లతో చిరంజీవి ఇంటికి దగ్గరలో అల్లు అర్జున్ కలల సౌధం..!
ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్..మెట్రో సర్వీసులు పెంపు
కాళేశ్వరం కేసులో హైకోర్టు తీర్పుపై సుప్రీంకు తెలంగాణ సర్కార్
ఐదు రంగులలో పుచ్చకాయల సాగు..రూ.6.50లక్షల ఆదాయం!
చిరంజీవి ఇంటి దగ్గరలోనే.. అల్లు అర్జున్ భారీ నివాస భవనం !
శంషాబాద్ లో రూ.90కోట్ల విలువైన 9ఎకరాలను కాపాడిన హైడ్రా