విధాత:టీడీపీ మాక్ అసెంబ్లీ రెండో రోజు ప్రారంభమైంది.మాక్ అసెంబ్లీ రెండో రోజు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సభ్యులు కీలకం చర్చించనున్నారు.ప్రశ్నోత్తరాలు నిర్వహించాలని సభాపతి పాత్ర పోషిస్తున్న బాలవీరాంజనేయ స్వామి నిర్ణయించగా విశాఖ ఉక్కు ప్రేవేటీకరణపై చర్చ చేపట్టాలని ఎమ్మెల్సీ నారా లోకేష్ పట్టుబట్టారు.సభ్యుల ఒత్తిడి మేరకు స్పీకర్ పాత్ర పోషిస్తున్న స్వామి చర్చకు అనుమతి ఇచ్చారు. అచ్చెన్నాయుడు తీర్మానం ప్రవేశపెట్టగా ఎమ్మెల్యే గణబాబు చర్చను ప్రారంభించారు.
రెండో రోజు టీడీపీ మాక్ అసెంబ్లీ ప్రారంభం
<p>విధాత:టీడీపీ మాక్ అసెంబ్లీ రెండో రోజు ప్రారంభమైంది.మాక్ అసెంబ్లీ రెండో రోజు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సభ్యులు కీలకం చర్చించనున్నారు.ప్రశ్నోత్తరాలు నిర్వహించాలని సభాపతి పాత్ర పోషిస్తున్న బాలవీరాంజనేయ స్వామి నిర్ణయించగా విశాఖ ఉక్కు ప్రేవేటీకరణపై చర్చ చేపట్టాలని ఎమ్మెల్సీ నారా లోకేష్ పట్టుబట్టారు.సభ్యుల ఒత్తిడి మేరకు స్పీకర్ పాత్ర పోషిస్తున్న స్వామి చర్చకు అనుమతి ఇచ్చారు. అచ్చెన్నాయుడు తీర్మానం ప్రవేశపెట్టగా ఎమ్మెల్యే గణబాబు చర్చను ప్రారంభించారు.</p>
Latest News

12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు