నేడు ఏపీలో ప్రైవేట్ విద్యా సంస్థలు బంద్

విధాత:నేడు ఏపీలో ప్రైవేట్ విద్యాసంస్థలు బంద్ కు పిలుపునిచ్చాయి.అయితే కరోనా వైరస్ కారణంగా గత ఏడాది న్నరగా మూసిఉన్న విద్యాసంస్థలు ఏపీలో గత నెల 16 నుండి ప్రారంభమ య్యాయి.అయితే ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల నియంత్రణపై జీ వో 53 విడుదల చేసింది. గ్రామ, మున్సి పాల్టీ, కార్పోరేషన్ వారీగా ఫీజులను నిర్ధారించింది ప్రభుత్వం. అయితే ఆ జీవో పై నిరసనలకు పిలుపునిచ్చారు ప్రైవేట్ విద్యాసంస్థల నిర్వాహకులు. ఇక ఈ కరోనా సమయంలో విద్యాసంస్థలు […]

  • Publish Date - September 4, 2021 / 04:54 AM IST

విధాత:నేడు ఏపీలో ప్రైవేట్ విద్యాసంస్థలు బంద్ కు పిలుపునిచ్చాయి.అయితే కరోనా వైరస్ కారణంగా గత ఏడాది న్నరగా మూసిఉన్న విద్యాసంస్థలు ఏపీలో గత నెల 16 నుండి ప్రారంభమ య్యాయి.అయితే ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల నియంత్రణపై జీ వో 53 విడుదల చేసింది. గ్రామ, మున్సి పాల్టీ, కార్పోరేషన్ వారీగా ఫీజులను నిర్ధారించింది ప్రభుత్వం. అయితే ఆ జీవో పై నిరసనలకు పిలుపునిచ్చారు ప్రైవేట్ విద్యాసంస్థల నిర్వాహకులు. ఇక ఈ కరోనా సమయంలో విద్యాసంస్థలు తెరు చుకోవడంతో కొన్ని పాఠశాలలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. విద్యార్థులు, టీచర్లు ఈ వైరస్ బారిన పడుతున్న విషయం తెలిసిందే.

Latest News