విధాత:నేడు ఏపీలో ప్రైవేట్ విద్యాసంస్థలు బంద్ కు పిలుపునిచ్చాయి.అయితే కరోనా వైరస్ కారణంగా గత ఏడాది న్నరగా మూసిఉన్న విద్యాసంస్థలు ఏపీలో గత నెల 16 నుండి ప్రారంభమ య్యాయి.అయితే ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల నియంత్రణపై జీ వో 53 విడుదల చేసింది. గ్రామ, మున్సి పాల్టీ, కార్పోరేషన్ వారీగా ఫీజులను నిర్ధారించింది ప్రభుత్వం. అయితే ఆ జీవో పై నిరసనలకు పిలుపునిచ్చారు ప్రైవేట్ విద్యాసంస్థల నిర్వాహకులు. ఇక ఈ కరోనా సమయంలో విద్యాసంస్థలు తెరు చుకోవడంతో కొన్ని పాఠశాలలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. విద్యార్థులు, టీచర్లు ఈ వైరస్ బారిన పడుతున్న విషయం తెలిసిందే.
నేడు ఏపీలో ప్రైవేట్ విద్యా సంస్థలు బంద్
<p>విధాత:నేడు ఏపీలో ప్రైవేట్ విద్యాసంస్థలు బంద్ కు పిలుపునిచ్చాయి.అయితే కరోనా వైరస్ కారణంగా గత ఏడాది న్నరగా మూసిఉన్న విద్యాసంస్థలు ఏపీలో గత నెల 16 నుండి ప్రారంభమ య్యాయి.అయితే ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల నియంత్రణపై జీ వో 53 విడుదల చేసింది. గ్రామ, మున్సి పాల్టీ, కార్పోరేషన్ వారీగా ఫీజులను నిర్ధారించింది ప్రభుత్వం. అయితే ఆ జీవో పై నిరసనలకు పిలుపునిచ్చారు ప్రైవేట్ విద్యాసంస్థల నిర్వాహకులు. ఇక ఈ కరోనా సమయంలో విద్యాసంస్థలు […]</p>
Latest News

‘అంగన్వాడీ’ సెల్ఫోన్లకు అవినీతి మరక!?
ఎంత జీతం ఇస్తే అంతే పనిచేస్తా.. ఆఫీసులోనే రోజుకు 5 గంటలు నిద్రపోతున్న ఉద్యోగిని..!
భూ భారతి చట్టం అమలు అట్టర్ఫ్లాప్.. కారణాలివే...
విధాత ప్రత్యేకం: ఉగాండా అడవుల్లో ‘చింపాంజీల సివిల్ వార్’!
చంద్రునిపై ట్రంప్ టవర్.. ఎప్పటిలోగా.. నెటిజన్ల రియాక్షనేంటి?
సుడిగాలి సుధీర్ – దీపికా పిల్లి ప్రేమలో ఉన్నారా..
విప్స్ వందల కోట్ల చీటింగ్ కేసులో ఈడీ, ఐటీలు ఎక్కడా..?
టెమ్రీస్లో నిధుల దుబారా.. ఫోన్లో ఆరోగ్య సూచనలు.. స్వచ్ఛంద సంస్థకు నెలకు ఆరు లక్షలు చెల్లింపు
కొత్త ఇళ్ల కొనుగోళ్లకు హైదరాబాదీల విముఖత.. కారణాలివే
రైతు సమస్యలపై రివ్యూ చేయరా?....పైసలు రావనా?: హరీశ్ రావు