విధాత:ఆంధ్రప్రదేశ్లో ఆరుగురు ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
- ఏఎంఆర్ డీఏ కమిషనర్ గా కె.విజయ.
- సీసీఎల్ఏ అప్పీల్స్ కమిషనర్ గా డా.పి.లక్ష్మీనరసింహం.
- ఏఎంఆర్ డీఏ అడిషనల్ కమిషనర్ గా పి.ప్రశాంతి.
- గుంటూరు జిల్లా గ్రామ, వార్డు సచివాలయాల అభివృద్ధి జేసీగా జి.రాజకుమారి.
- కడప ఆర్డీవోగా పి.ధర్మచంద్రారెడ్డి.
- ఎనర్జీ డిపార్ట్ మెంట్ డిప్యూటీ సెక్రటరీగా పృథ్వీ తేజ్.
- ఏపీ పవర్ కార్పొరేషన్ ఎండీగా పృథ్వీతేజ్ కు అదనపు బాధ్యతలు.