విధాత,ముంబై :ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ (జేఎన్పీటీ) వద్ద పెద్ద ఎత్తున హెరాయిన్ను రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 290 కిలోల వరకు మాదక ద్రవ్యాలను అధికారులు సీజ్ చేశారు. పట్టుకున్న డ్రగ్స్ విలువ సుమారు రూ.300 కోట్ల వరకు ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకుని అధికారులు విచారిస్తున్నారు. ఇటీవల కేరళ విజింజం తీరంలోనూ ఇండియన్ కోస్ట్ గార్డ్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు 300 కిలోల హెరాయిన్ను పట్టుకున్నారు. అలాగే ఐదు ఏకే-47 రైఫిల్స్, మందుగుండు సామగ్రిని తరలిస్తున్న శ్రీలంక పడవను సైతం స్వాధీనం చేసుకుంది.
వందలకోట్ల హెరాయిన్ పట్టివేత
<p>విధాత,ముంబై :ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ (జేఎన్పీటీ) వద్ద పెద్ద ఎత్తున హెరాయిన్ను రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 290 కిలోల వరకు మాదక ద్రవ్యాలను అధికారులు సీజ్ చేశారు. పట్టుకున్న డ్రగ్స్ విలువ సుమారు రూ.300 కోట్ల వరకు ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకుని అధికారులు విచారిస్తున్నారు. ఇటీవల కేరళ విజింజం తీరంలోనూ ఇండియన్ కోస్ట్ గార్డ్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు 300 కిలోల […]</p>
Latest News

డిసెంబర్ 31లోపు పాన్ – ఆధార్ లింక్ చేయకపోతే ఏం జరుగుతుంది?
వరంగల్ కమిషనరేట్ పరిధిలో పెరిగిన నేరాలు
మరో 14 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు.. ఆ రాష్ట్రం కాంగ్రెస్కు ఆశాజనకం!
నూతన సర్పంచ్ లకు ఎంపీ చామల స్వీట్ బాక్స్ లు
మంత్రి తుమ్మల పర్యటనకు అధికారుల డుమ్మా..సీరియస్ వార్నింగ్
న్యూ ఇయర్ కి ఫ్యామిలీతో ఉంటారా..జైల్లో ఉంటారా?: సీపీ సజ్జనార్
పండుగలప్పుడే డ్రగ్స్ కేసులు నమోదు చేస్తారా? : బండి సంజయ్ కుమార్
బలగం సినిమా స్థాయిలో దండోరా ఉంది..
నా వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు : శివాజీ
దేశంలో హంతకుడి పాలన కొనసాగుతుంది : ప్రకాష్ రాజ్