విధాత,ముంబై :ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ (జేఎన్పీటీ) వద్ద పెద్ద ఎత్తున హెరాయిన్ను రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 290 కిలోల వరకు మాదక ద్రవ్యాలను అధికారులు సీజ్ చేశారు. పట్టుకున్న డ్రగ్స్ విలువ సుమారు రూ.300 కోట్ల వరకు ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకుని అధికారులు విచారిస్తున్నారు. ఇటీవల కేరళ విజింజం తీరంలోనూ ఇండియన్ కోస్ట్ గార్డ్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు 300 కిలోల హెరాయిన్ను పట్టుకున్నారు. అలాగే ఐదు ఏకే-47 రైఫిల్స్, మందుగుండు సామగ్రిని తరలిస్తున్న శ్రీలంక పడవను సైతం స్వాధీనం చేసుకుంది.
వందలకోట్ల హెరాయిన్ పట్టివేత
<p>విధాత,ముంబై :ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ (జేఎన్పీటీ) వద్ద పెద్ద ఎత్తున హెరాయిన్ను రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 290 కిలోల వరకు మాదక ద్రవ్యాలను అధికారులు సీజ్ చేశారు. పట్టుకున్న డ్రగ్స్ విలువ సుమారు రూ.300 కోట్ల వరకు ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకుని అధికారులు విచారిస్తున్నారు. ఇటీవల కేరళ విజింజం తీరంలోనూ ఇండియన్ కోస్ట్ గార్డ్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు 300 కిలోల […]</p>
Latest News

‘బైకర్’ కోసం 23 కేజీల బరువు తగ్గిన శర్వానంద్ ..
కృతి సనన్పై ప్రేమ పుకార్లు ..
NIC Govt Jobs | రాత పరీక్ష లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు రూ.1.77 లక్షల జీతం!
రేపు నిమ్స్లో హెల్త్ క్యాంప్.. కేవలం వారికే ఉచిత పరీక్షలు..!
తక్కువ ఖర్చులో విదేశీ టూర్.. వియత్నాం వైబ్స్ పేరుతో ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ!
ఏప్రిల్ 2 వరకు వడగళ్ల వానలు..! జర జాగ్రత్త..!!
ఏప్రిల్ 1 : మీ జీతం, పన్ను, ఉద్యోగ నియమాలు మారుతున్నాయి… రెడీనా?
చీపురును ఈ దిశలో ఉంచండి..! అష్టైశ్వరాలు పొందండి..!!
సోమవారం రాశిఫలాలు.. ఈ రాశి నిరుద్యోగులకు శుభవార్తలు..!
రూ.50 వేలకే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. ఈ ఆఫర్ ఇంకా రెండు రోజులే!!