కర్నూలు :మగబిడ్డకు జన్మనిచ్చిన దేవనకొండ మండలం నెల్లిబండకు చెందిన రజియా అనే మహిళ. శిశువు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఎన్ ఐ సియూలో చికిత్స చేయిస్తుండగా రాత్రి ఎనిమిది గంటలకు శిశువు చనిపోయాడని ఆసుపత్రి సిబ్బంది వెల్లడించింది దీంతో పుట్టినప్పటి బిడ్డ, మృత శిశువు వేరు వేరుగా ఉన్నారని.. బిడ్డను తారుమారు చేశారని రజియా ఆరోపించడం ద్వారా బాలింత బంధువులు రాత్రి ఆసుపత్రిలో ఆందోళన చేపట్టారు.
జీజీహెచ్ లో శిశువు తారుమారు కలకలం
<p>కర్నూలు :మగబిడ్డకు జన్మనిచ్చిన దేవనకొండ మండలం నెల్లిబండకు చెందిన రజియా అనే మహిళ. శిశువు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఎన్ ఐ సియూలో చికిత్స చేయిస్తుండగా రాత్రి ఎనిమిది గంటలకు శిశువు చనిపోయాడని ఆసుపత్రి సిబ్బంది వెల్లడించింది దీంతో పుట్టినప్పటి బిడ్డ, మృత శిశువు వేరు వేరుగా ఉన్నారని.. బిడ్డను తారుమారు చేశారని రజియా ఆరోపించడం ద్వారా బాలింత బంధువులు రాత్రి ఆసుపత్రిలో ఆందోళన చేపట్టారు.</p>
Latest News

తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్ ఆమ్రపాలికి చుక్కెదురు
లొంగిపోయిన మరో 12 మంది మావోయిస్టులు
తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ 2047 ప్రారంభం
సల్మాన్ ఖాన్కి ఏమైంది..
బిగ్బాస్-19 (హిందీ) విన్నర్గా టీవీ నటుడు గౌరవ్ ఖన్నా
మాజీ మంత్రి మల్లారెడ్డి పై కవిత షాకింగ్ కామెంట్స్
ఇంద్రజ జబర్ధస్త్ జడ్జ్గా ఎలా ఫిక్స్ అయింది..
రీతూ చౌదరిని అలా పంపారేంటి..
సోమవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి షేర్ మార్కెట్లలో భారీ లాభాలు..!
కష్టాలను తల్చుకుని బాధపడుతున్నారా? ఈ వార్త చదివితే మీ దృక్కోణం మారిపోతుంది!