కర్నూలు :మగబిడ్డకు జన్మనిచ్చిన దేవనకొండ మండలం నెల్లిబండకు చెందిన రజియా అనే మహిళ. శిశువు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఎన్ ఐ సియూలో చికిత్స చేయిస్తుండగా రాత్రి ఎనిమిది గంటలకు శిశువు చనిపోయాడని ఆసుపత్రి సిబ్బంది వెల్లడించింది దీంతో పుట్టినప్పటి బిడ్డ, మృత శిశువు వేరు వేరుగా ఉన్నారని.. బిడ్డను తారుమారు చేశారని రజియా ఆరోపించడం ద్వారా బాలింత బంధువులు రాత్రి ఆసుపత్రిలో ఆందోళన చేపట్టారు.
జీజీహెచ్ లో శిశువు తారుమారు కలకలం
<p>కర్నూలు :మగబిడ్డకు జన్మనిచ్చిన దేవనకొండ మండలం నెల్లిబండకు చెందిన రజియా అనే మహిళ. శిశువు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఎన్ ఐ సియూలో చికిత్స చేయిస్తుండగా రాత్రి ఎనిమిది గంటలకు శిశువు చనిపోయాడని ఆసుపత్రి సిబ్బంది వెల్లడించింది దీంతో పుట్టినప్పటి బిడ్డ, మృత శిశువు వేరు వేరుగా ఉన్నారని.. బిడ్డను తారుమారు చేశారని రజియా ఆరోపించడం ద్వారా బాలింత బంధువులు రాత్రి ఆసుపత్రిలో ఆందోళన చేపట్టారు.</p>
Latest News

ఆకట్టుకునే ఫీచర్లతో టాటా కర్వ్ ఈవీలో రెండు కొత్త వేరియంట్లు.. ధర ఎంతంటే..!
మోటరోలా నుంచి భారత్లోకి తొలి ఫోల్డబుల్ ఫోన్.. ఈ నెలలోనే లాంచ్కు సిద్ధం!
కాళేశ్వరంపై సీబీఐ విచారణ అంశంలో బీఆర్ఎస్, బీజేపీ లాలూచీ : మంత్రి పొంగులేటి
సాధారణ మనిషిలాగే విమానం ఎక్కి వెళ్లిన రోబో.. అమెరికాలో విచిత్ర ఘటన
తలలో కత్తి దిగినా తాపీగా ఫోన్ చూసుకుంటూ హాస్పిటల్కు వచ్చిన యువకుడు.. వీడియో వైరల్
రాజీనామా చేసేది లేదన్న మమత.. మరిప్పుడేం జరుగుతుంది?
కాంగ్రెస్కు రెండు మంత్రి పదవులు.. విజయ్ ఆఫర్? వీసీకే, కమ్యూనిస్టులకు కూడా..
కొనుగోళ్లలో జాప్యంతో అన్నదాతల అరిగోస
రాత్రిపూట సరిగ్గా నిద్ర రావడం లేదా?.. ఈ పని చేయండి.. తన్నుకుంటూ వస్తుంది!
పటాస్ ప్రవీణ్ నిశ్చితార్థం..