కర్నూలు :మగబిడ్డకు జన్మనిచ్చిన దేవనకొండ మండలం నెల్లిబండకు చెందిన రజియా అనే మహిళ. శిశువు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఎన్ ఐ సియూలో చికిత్స చేయిస్తుండగా రాత్రి ఎనిమిది గంటలకు శిశువు చనిపోయాడని ఆసుపత్రి సిబ్బంది వెల్లడించింది దీంతో పుట్టినప్పటి బిడ్డ, మృత శిశువు వేరు వేరుగా ఉన్నారని.. బిడ్డను తారుమారు చేశారని రజియా ఆరోపించడం ద్వారా బాలింత బంధువులు రాత్రి ఆసుపత్రిలో ఆందోళన చేపట్టారు.
జీజీహెచ్ లో శిశువు తారుమారు కలకలం
<p>కర్నూలు :మగబిడ్డకు జన్మనిచ్చిన దేవనకొండ మండలం నెల్లిబండకు చెందిన రజియా అనే మహిళ. శిశువు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఎన్ ఐ సియూలో చికిత్స చేయిస్తుండగా రాత్రి ఎనిమిది గంటలకు శిశువు చనిపోయాడని ఆసుపత్రి సిబ్బంది వెల్లడించింది దీంతో పుట్టినప్పటి బిడ్డ, మృత శిశువు వేరు వేరుగా ఉన్నారని.. బిడ్డను తారుమారు చేశారని రజియా ఆరోపించడం ద్వారా బాలింత బంధువులు రాత్రి ఆసుపత్రిలో ఆందోళన చేపట్టారు.</p>
Latest News

ఏం ఫిగర్రా మావా.. ట్రెండీ వేర్ లో మతిపోగుడుతున్న డింపుల్ హయాతి
అబ్బా నభా.. బ్లూ అవుట్ ఫిట్ లో చూస్తే గుండెజారి గల్లంతే
అండర్ 19 ప్రపంచకప్ విజేత భారత్ – వైభవ్ సూర్యవంశీ రికార్డుల మోత
కొండపైకి వెళ్లేందుకు ఎస్కలేటర్.. ఎక్కడో తెలుసా..? ఆకట్టుకుంటున్న వీడియో
సంప్రదాయ విత్తనాలతోనే బహుళజాతి కంపెనీలకు చెక్ పెట్టాలి : కోదండరెడ్డి
అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో వైభవ్ రికార్డుల మోత
TGSPDCLలో మీటర్ల కొరత.. యావరేజ్ బిల్లులతో వినియోగదారులకు భారీ భారం.. నెలకు రూ.1000 వరకు అదనపు చార్జీలు
ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల అణచివేత.. ఐదుగురు మంత్రులున్నా అన్యాయమే!
వెండి ఆభరణాలపై కన్ను.. వృద్ధురాలిని మంచంతో సహా ఎత్తుకెళ్లిన దొంగలు
అండర్ 19 ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్ టార్గెట్ 412