నిమ్మరసం ఉదయాన్నే తాగితే అనేక ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిమ్మరసం తాగితే త్వరగా ఆకలి వేయదు. దీనివల్ల ఆహారం తక్కువ తినే అవకాశం ఉంది. తద్వారా బరువు తగ్గుతారు. ఉదయాన్నే లేచిన వెంటనే ఖాళీ కడుపుతో నిమ్మరసాన్ని తాగటం మంచిదని చెబుతున్నారు. అలాగే నిమ్మ వాసన చూడడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయట. గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలిపి తాగితే దాహం తీరుతుంది. జీర్ణశక్తి పెంపొందుతుంది. నిమ్మరసంలోని విటమిన్ సీ వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చిన్న చిన్న గాయాలు త్వరగా మానిపోతాయి. నిమ్మరసం తాగితే మూత్రశయంలోని సిస్టిక్ విలువలు పెరుగుతాయి. సిస్టిక్ విలువలు పెరిగితే కిడ్నీలో రాళ్లు ఏర్పడవు. నిమ్మరసం తాగితే రక్తపోటు నియంత్రణలో వుంటుంది.
ఉదయాన్నే నిమ్మరసం తాగితే వచ్చే లాభాలివే!
నిమ్మరసం ఉదయాన్నే తాగితే అనేక ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిమ్మరసం తాగితే త్వరగా ఆకలి వేయదు
Latest News

బుధవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి జీవిత భాగస్వామితో మనస్పర్థలు..!
తొలి టి20లో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం
గ్లోబల్ సమ్మిట్ ? లోకల్ సమ్మిట్ ?.. తెలంగాణ పలుకుబడి పెరిగిందా... పోయిందా
పర్యాటక రంగంలో రూ.7,045 కోట్ల పెట్టుబడులు
భారత్ ఫ్యూచర్ సిటీతో 13 లక్షల మందికి ఉద్యోగాలు: మంత్రి దుద్దళ్ల శ్రీధర్ బాబు
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో రూ.5,39,495 కోట్ల పెట్టుబడులు
ప్రతి కుటుంబానికి సొంతిల్లు ప్రభుత్వ సంకల్పం: మంత్రి పొంగులేటి
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ నుంచి రెండో సాంగ్ రేపే
చిన్న సినిమాలకు పెద్ద సమస్యగా మారిన అఖండ2 ..
చైనీస్ హ్యాండ్ క్రాఫ్ట్ వండర్..వెదురుతో అద్భుత కళాఖండాలు