విధాత : పాకిస్తాన్ వైపు నుంచి భారత్ సరిహద్దుల్లోకి వచ్చిన డ్రోన్లను బీఎస్ఎఫ్ జవాన్లు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన బలగాలు ఆ డ్రోన్లపై ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. గుర్దాస్పూర్ సెక్టార్ వద్ద నిన్న రాత్రి రెండు డ్రోన్లు కనిపించాయని పోలీసులు తెలిపారు. భారత భూభాగంలో 19 నిమిషాల పాటు ఆ రెండు డ్రోన్లు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నాయి. అయితే అంతర్జాతీయ సరిహద్దులకు 100 మీటర్ల దూరంలో డ్రోన్లు ఉన్నట్లు నిర్ధారించారు. డ్రోన్లను గుర్తించిన ప్రాంతాన్ని పోలీసులు తనిఖీలు చేశారు. అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్, స్థానిక పోలీసు స్టేషన్లను బలగాలు అప్రమత్తం చేశాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
సరిహద్దుల్లో డ్రోన్లు.. కాల్పులు జరిపిన BSF జవాన్లు
<p>విధాత : పాకిస్తాన్ వైపు నుంచి భారత్ సరిహద్దుల్లోకి వచ్చిన డ్రోన్లను బీఎస్ఎఫ్ జవాన్లు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన బలగాలు ఆ డ్రోన్లపై ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. గుర్దాస్పూర్ సెక్టార్ వద్ద నిన్న రాత్రి రెండు డ్రోన్లు కనిపించాయని పోలీసులు తెలిపారు. భారత భూభాగంలో 19 నిమిషాల పాటు ఆ రెండు డ్రోన్లు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నాయి. అయితే అంతర్జాతీయ సరిహద్దులకు 100 మీటర్ల దూరంలో డ్రోన్లు ఉన్నట్లు నిర్ధారించారు. డ్రోన్లను గుర్తించిన ప్రాంతాన్ని పోలీసులు […]</p>
Latest News

ఓయూ, కేయూలో 500కు పైగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ..! ఏప్రిల్లో నోటిఫికేషన్..!!
మార్చి తొలి వారం ఓటీటీ సంబరం ..
ఇరాన్ సుప్రీం లీడర్గా మోజ్తబా ఖమేనీ నియామకం
బుధవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి జీవిత భాగస్వామితో కలహాలు..!
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్
99డేస్ యాక్షన్ ప్లాన్ సక్సెస్ చేయాలి : సీఎం రేవంత్ రెడ్డి
పవన్ కల్యాణ్ ‘ప్రాజెక్టు హనుమాన్ ’ స్టార్ట్ !
వాగులో బయటపడ్డ 1000 సంవత్సరాల విష్ణు మూర్తి విగ్రహం!
తెలుగు రాష్ట్రాల్లో చంద్ర గ్రహణం వేళ.. బ్లడ్ మూన్ సీన్ !
నా జాగాలోకి ఎందుకొచ్చారు..మీ టౌన్ లోకి వస్తే ఊరుకుంటారా?: ఏనుగు ఫైర్