విధాత : పాకిస్తాన్ వైపు నుంచి భారత్ సరిహద్దుల్లోకి వచ్చిన డ్రోన్లను బీఎస్ఎఫ్ జవాన్లు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన బలగాలు ఆ డ్రోన్లపై ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. గుర్దాస్పూర్ సెక్టార్ వద్ద నిన్న రాత్రి రెండు డ్రోన్లు కనిపించాయని పోలీసులు తెలిపారు. భారత భూభాగంలో 19 నిమిషాల పాటు ఆ రెండు డ్రోన్లు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నాయి. అయితే అంతర్జాతీయ సరిహద్దులకు 100 మీటర్ల దూరంలో డ్రోన్లు ఉన్నట్లు నిర్ధారించారు. డ్రోన్లను గుర్తించిన ప్రాంతాన్ని పోలీసులు తనిఖీలు చేశారు. అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్, స్థానిక పోలీసు స్టేషన్లను బలగాలు అప్రమత్తం చేశాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
సరిహద్దుల్లో డ్రోన్లు.. కాల్పులు జరిపిన BSF జవాన్లు
<p>విధాత : పాకిస్తాన్ వైపు నుంచి భారత్ సరిహద్దుల్లోకి వచ్చిన డ్రోన్లను బీఎస్ఎఫ్ జవాన్లు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన బలగాలు ఆ డ్రోన్లపై ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. గుర్దాస్పూర్ సెక్టార్ వద్ద నిన్న రాత్రి రెండు డ్రోన్లు కనిపించాయని పోలీసులు తెలిపారు. భారత భూభాగంలో 19 నిమిషాల పాటు ఆ రెండు డ్రోన్లు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నాయి. అయితే అంతర్జాతీయ సరిహద్దులకు 100 మీటర్ల దూరంలో డ్రోన్లు ఉన్నట్లు నిర్ధారించారు. డ్రోన్లను గుర్తించిన ప్రాంతాన్ని పోలీసులు […]</p>
Latest News

12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు