విధాత: కాంబోడియాలో మత్స్యకారుల పడవ సముద్రంలో మునిగిపోయింది. ప్రమాద సమయంలో పడవలో 41 మంది చైనా జాలర్లు ఉన్నారు.
నౌకాదళ సిబ్బంది 18 మందిని రక్షించింది. మిగతా వారి కోసం గాలిస్తున్నది. కోహ్-టాంగ్ దీపం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.