Yadadri | విధాత : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రీ లక్ష్మీ అమ్మవారికి శ్రావణ మాసం సందర్భంగా కుంకుమార్చన నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు నందీగల్ లక్ష్మినరసింహాచార్యుల అర్చక బృందం అమ్మవారికి శాస్త్రయుక్తంగా కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గీత, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
Yadadri | యాదాద్రిలో అమ్మవారికి ఘనంగా కుంకుమార్చన
<p>Yadadri | విధాత : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రీ లక్ష్మీ అమ్మవారికి శ్రావణ మాసం సందర్భంగా కుంకుమార్చన నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు నందీగల్ లక్ష్మినరసింహాచార్యుల అర్చక బృందం అమ్మవారికి శాస్త్రయుక్తంగా కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గీత, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.</p>
Latest News

ఆర్టీసీ ఉద్యోగులు తొందరపాటుతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు.. ఎండీ నాగిరెడ్డి కీలక సూచనలు
రూ.10 వేల ధరలోనే రెండు కొత్త స్మార్ట్ఫోన్లు.. 6300mAh బ్యాటరీతో పాటు ఆకర్షణీయమైన ఫీచర్లు!
వంద రోజుల్లో రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపు దిశగా చర్యలు.. : తెలంగాణ క్యాబినెట్ నిర్ణయం
తెలంగాణ ఆర్డీసీ కార్మికుల సమ్మెలో రగిలిన నిప్పు! 36 గంటల్లోనే కీలక మలుపు
ఆర్టీసీ సమ్మె విషయంలో నాడు కేసీఆర్... నేడు రేవంత్ సేమ్ టూ సేమ్?
ఐటీఐ, డిగ్రీ చదివిన వారికి గుడ్న్యూస్.. జర్మనీలో రూ.3లక్షల జీతంతో ఉద్యోగవకాశాలు!
కస్టమర్ దెబ్బకు దిగొచ్చిన బ్యాంక్.. రూ.3.21లక్షల పరిహారంతో సెటిల్మెంట్!
ఎర్ర మట్టిని తినడం అలవాటు చేసుకుంటున్న కోతులు.. టూరిస్టులు ఇచ్చే జంక్ఫుడ్ వల్లేనా?
ఆయిల్ పామ్ రైతులకు శుభవార్త
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య యత్నం.. సమ్మె ఉద్రిక్తం!