Yadadri | విధాత : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రీ లక్ష్మీ అమ్మవారికి శ్రావణ మాసం సందర్భంగా కుంకుమార్చన నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు నందీగల్ లక్ష్మినరసింహాచార్యుల అర్చక బృందం అమ్మవారికి శాస్త్రయుక్తంగా కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గీత, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
Yadadri | యాదాద్రిలో అమ్మవారికి ఘనంగా కుంకుమార్చన
<p>Yadadri | విధాత : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రీ లక్ష్మీ అమ్మవారికి శ్రావణ మాసం సందర్భంగా కుంకుమార్చన నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు నందీగల్ లక్ష్మినరసింహాచార్యుల అర్చక బృందం అమ్మవారికి శాస్త్రయుక్తంగా కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గీత, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.</p>
Latest News

అన్ని ప్లాట్ఫామ్స్లో మెగాస్టార్ సునామీ..
లీకైన ఆడియోపై రష్మిక మందన్న ఫైర్..
నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో 62 పోస్టుల భర్తీ.. 16న ఇంటర్వ్యూలు
నిండు కుండలా 'సవతుల బావులు'.. ఆశ్చర్యపోతున్న పర్యాటకులు
ఉగాది తర్వాత ఈ రెండు రాశుల వారికి కష్టాలే కష్టాలు..! తస్మాత్ జాగ్రత్త..!!
శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి అవివాహితులకు వివాహ యోగం..!
అశోక్నగర్ వద్ద ట్రాఫిక్ డైవర్షన్లు - వాహనదారులూ జాగ్రత్త!
తెలుగు సినిమాలు ప్రపంచ స్థాయికి చేరాయి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కొత్త ట్రెండ్గా 'గోల్డ్ మినిమలిజం' – అంటే ఏంటి?
తెలంగాణలో సారా వర్సెస్ నీరా!..విప్పపువ్వు సారా వచ్చేనా?