Yadadri | విధాత : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రీ లక్ష్మీ అమ్మవారికి శ్రావణ మాసం సందర్భంగా కుంకుమార్చన నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు నందీగల్ లక్ష్మినరసింహాచార్యుల అర్చక బృందం అమ్మవారికి శాస్త్రయుక్తంగా కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గీత, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
Yadadri | యాదాద్రిలో అమ్మవారికి ఘనంగా కుంకుమార్చన
<p>Yadadri | విధాత : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రీ లక్ష్మీ అమ్మవారికి శ్రావణ మాసం సందర్భంగా కుంకుమార్చన నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు నందీగల్ లక్ష్మినరసింహాచార్యుల అర్చక బృందం అమ్మవారికి శాస్త్రయుక్తంగా కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గీత, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.</p>
Latest News

రేపు మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్
అర్హ బర్త్డే ట్రిప్లో స్నేహా రెడ్డి కొత్త అవతారం…
ఇంకాసేపట్లో ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి
కోటీశ్వరుడిగా మారిన 3 రూపాయాల వ్యవసాయ కూలీ.. ఇది ఓ కశ్మీరీ రైతు విజయగాథ..!
లెక్చరర్తో ప్రేమాయణం నడిపిన హీరోయిన్..
అక్కడ పుట్టుమచ్చ ఉంటే.. జీవితంలో ఎంతో గౌరవం లభిస్తుందట..!
బుధవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి జీవిత భాగస్వామితో మనస్పర్థలు..!
తొలి టి20లో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం
గ్లోబల్ సమ్మిట్ ? లోకల్ సమ్మిట్ ?.. తెలంగాణ పలుకుబడి పెరిగిందా... పోయిందా
పర్యాటక రంగంలో రూ.7,045 కోట్ల పెట్టుబడులు