నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మల్లు రవి గురువారం నామినేషన్ దాఖలు చేశారు
విధాత : నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మల్లు రవి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు, మద్దతుదారులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లిన మల్లు రవి రిటర్నింగ్ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రాజేష్ రెడ్డి, వంశీ కృష్ణా, ఎంఎల్సీ దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.