విధాత: తెలంగాణ ఈఎన్సీకి మతిపోయిందా లేక పిచ్చి పట్టిందా.నీళ్లు సముద్రంపాలైనా పర్లేదుగాని హంద్రీ-నీవాకు ఇవ్వద్దని కృష్ణాబోర్డుకు లేఖ రాయటం ఏంటని విమర్శించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.2009 నుండి హంద్రీ-నీవాకు నీరు విడుదల చేస్తున్న విషయం తెలంగాణ ఈఎన్సీకి తెలియదా,వెలుగొండ ప్రాజెక్టు మొత్తం పూర్తయ్యాక ఇప్పుడు వద్దని చెప్పడంలో ఆంతర్యం ఏంటని పేర్కొన్నారు.
తెలంగాణ ఈఎన్సీకి మతిపోయిందా లేక పిచ్చి పట్టిందా..?
<p>విధాత: తెలంగాణ ఈఎన్సీకి మతిపోయిందా లేక పిచ్చి పట్టిందా.నీళ్లు సముద్రంపాలైనా పర్లేదుగాని హంద్రీ-నీవాకు ఇవ్వద్దని కృష్ణాబోర్డుకు లేఖ రాయటం ఏంటని విమర్శించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.2009 నుండి హంద్రీ-నీవాకు నీరు విడుదల చేస్తున్న విషయం తెలంగాణ ఈఎన్సీకి తెలియదా,వెలుగొండ ప్రాజెక్టు మొత్తం పూర్తయ్యాక ఇప్పుడు వద్దని చెప్పడంలో ఆంతర్యం ఏంటని పేర్కొన్నారు.</p>
Latest News

పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం..45మందిలో తెలంగాణ వాసి
యాదగిరిగుట్ట సమీపంలోకి పెద్దపులి రాక !
అనకొండ సినిమాను ఎలా తీశారో చూస్తారా!
మీడియా కథనాలపై బీఆర్ఎస్ రాజకీయం : కవిత
ఐసీసీ హెచ్చరికల షాక్.. పాక్ జట్టు ప్రకటన
ధరణి పోర్టల్ అక్రమాలు.. భూ భారతితో రట్టు: మంత్రి పొంగులేటి
వివాదాల నుంచి వేడుకల వరకు..
సింగరేణి అక్రమాలపై భట్టి వ్యాఖ్యలు పెద్ద జోక్ : హరీష్ రావు
తమిళనాడులో హిందీకి ఎప్పటికి స్థానం ఉండదు : సీఎం స్టాలిన్
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానెల్ను బహిష్కరించిన బీఆర్ఎస్